माओवादी पार्टी के मुख्य नेता ने किया आंध्र प्रदेश पुलिस के सामने आत्मसमर्पण, यह है पुलिस का मानना

हैदराबाद: माओवादी पार्टी को एक और बड़ा झटका लगा है। पार्टी के मुख्य नेता चेल्लुरु नारायण राव उर्फ ​​सोमन्ना ने आंध्र प्रदेश पुलिस के सामने समर्पण कर दिया। नारायण राव अभी आंध्र-ओडिशा बॉर्डर (AOB) स्टेट कमेटी के मेंबर के तौर पर काम कर रहे हैं। नारायण राव पीपुल्स वॉर में आगे बढ़े और अलग-अलग पदों पर काम किया। खबर है कि एपी डीजीपी आज उसके आत्मसमर्पण को आधिकारिक रूप से घोषणा करेंगे। विश्लेषकों का मानना ​​है कि नारायण राव का आत्मसमर्पण माओवादी पार्टी के लिए बड़ा झटका है।

दूसरी ओर, पिछले एक साल से सिक्योरिटी फोर्स माओवादी प्रभावित राज्यों में ‘ऑपरेशन कगार’ जैसे बड़े ऑपरेशन चलाकर माओवादियों के मजबूत ठिकानों पर हमला रही हैं। इसी सिलसिले में केंद्रीय गृह अमित शाह ने साफ लक्ष्य रखा है कि 31 मार्च, 2026 तक देश में माओवाद का कोई नामोनिशान नहीं होना चाहिए। डेडलाइन से कुछ घंटे पहले आंध्र-ओडिशा बॉर्डर स्टेट कमेटी के मेंबर नारायण राव का आत्मसमर्पण एक हॉट टॉपिक बन गया। पुलिस का मानना ​​है कि नारायण राव के आत्मसमर्पण के साथ ही AOB में माओवादियों की मौजूदगी लगभग खत्म हो गई है। (एजेंसियां)

यह भी पढ़ें-

ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కీలక నేత

హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్‌లో అంచెలంచెలుగా ఎదిగి.. పలు హోదాల్లో నారాయణరావు పనిచేశారు. నేడు ఆయన లొంగుబాటును ఏపీ డీజీపీ అధికారికంగా ధృవీకరించనున్నారు. నారాయణ రావు లొంగుబాటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గత ఏడాది కాలంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కగార్’ వంటి భారీ ఆపరేషన్లతో మావోయిస్టుల కోటలను బద్దలు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజం అడ్రస్ ఉండకూడదని అమిత్ షా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (AOB) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నారాయణ రావు లొంగిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. నారాయణ రావు లొంగుబాటుతో ఏఓబీలో మావోయిస్టుల ఉనికి దాదాపు శూన్యమైందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X