Lok Sabha Elections 2024 : पहले दौर के मतदान में ये हैं प्रमुख उम्मीदवार

हैदराबाद : लोकसभा चुनाव 2024 के पहले चरण के लिए चुनवा प्रचार बुधवार को समाप्त हो गया है। देश के 102 लोकसभा सीटों पर पहले चरण में मतदान होगा। देश में सात चरणों में चुनाव हो रहे हैं। सातवें चरण का मतदान 1 जून को होगा। 4 जून को वोटों की गिनती होगी। 19 अप्रैल को पहले चरण के लिए मतदान सुबह 8 बजे शुरू होगा और शाम 5 बजे तक चलेगा। 5 बजे तक जो मतदाता लाइन में रहेंगे उन्हें समय पूरा होने के बाद भी मतदान करने दिया जाएगा।

चुनाव लड़ने प्रमुख उम्मीदवार

जितेंद्र सिंह, भाजपा, उधमपुर

जम्मू और कश्मीर के उधमपुर में पहले चरण में मतदान होगा। यहां से भाजपा ने दो बार के सांसद और केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह को मैदान में उतारा है। 2014 में जितेंद्र सिंह ने जम्मू-कश्मीर के पूर्व मुख्यमंत्री गुलाम नबी आजाद को हराया था। उन्होंने 2019 में कांग्रेस के विक्रमादित्य सिंह को हराया था।

नितिन गडकरी, भाजपा, नागपुर

नितिन गडकरी नागपुर से मौजूदा सांसद हैं। वह पिछले दो बार से नागपुर लोकसभा सीट जीत रहे हैं। 2014 में उन्होंने सात बार के सांसद विलास मुत्तेमवार को हराया था। 2019 में गडकरी ने कांग्रेस उम्मीदवार नाना पटोले को हराया था।

जतिन प्रसाद, भाजपा, पीलीभीत

भाजपा ने पीलीभीत में वरुण गांधी का टिकट काटकर जतिन प्रसाद को मैदान में उतारा है। वह योगी आदित्यनाथ सरकार में PWD मंत्री हैं। उनका मुकाबला सपा के भगवत सरन गंगवार से है।

ए राजा, डीएमके, नीलगिरी

डीएमके पार्टी के वर्तमान सांसद ए राजा नीलगिरी से चुनाव मैदान में हैं। वह 2014 में नीलगिरी से लोकसभा चुनाव हार गए थे। 2019 में उन्होंने 5 लाख से अधिक वोटों के भारी अंतर से जीत दर्ज की। उनका सामना भाजपा के एल मुरुगन से है।

के अन्नामलाई, भाजपा, कोयंबटूर

तमिलनाडु भाजपा अध्यक्ष के अन्नामलाई कोयंबटूर सीट से चुनाव मैदान में हैं। उनका मुकाबला द्रमुक के गणपति पी राजकुमार और अन्नाद्रमुक के सिंगाई रामचंद्रन से है।

किरेण रिजिजू, भाजपा, अरुणाचल पश्चिम

अरुणाचल पश्चिम सीट से तीन बार के सांसद और केंद्रीय मंत्री किरेन रिजिजू मैदान में हैं। उनकी चुनावी लड़ाई अरुणाचल प्रदेश कांग्रेस के वर्तमान अध्यक्ष नबाम तुकी से हुई है।

गौरव गोगोई, कांग्रेस, जोरहाट

लोकसभा में कांग्रेस के उपनेता और पूर्व मुख्यमंत्री तरुण गोगोई के बेटे गौरव गोगोई असम के जोरहाट सीट से चुनाव मैदान में हैं। उन्होंने 2014 और 2019 में असम के कलियाबोर निर्वाचन क्षेत्र से लोकसभा चुनाव जीता था। 2019 में परिसीमन के कारण वह पड़ोसी जोरहाट सीट पर चले गए। उनका सामना भाजपा उम्मीदवार और जोरहाट के मौजूदा सांसद टोपोन कुमार गोगोई से है।

नकुल नाथ, कांग्रेस, छिंदवाड़ा

मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री कमल नाथ के बेटे नकुल नाथ को कांग्रेस ने छिंदवाड़ा से टिकट दिया है। 1980 के बाद से कमल नाथ इस सीट से नौ बार जीत चुके हैं। यह उनका गढ़ रहा है। 2019 के चुनावों में भाजपा ने मध्य प्रदेश की 29 में से 28 सीटें जीतीं, लेकिन छिंदवाड़ा में उसे हार मिली थी। नकुल ने भाजपा उम्मीदवार को 37,536 वोटों के अंतर से हराया था। (एजेंसियां)

తొలి విడత పోలింగ్, వీరే కీలక అభ్యర్థులు

హైదరాబాద్ : దేశంలో ఓట్ల పండుగ శుక్రవారం (ఏప్రిల్ 19న) ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల మొదటిదశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు పూర్తికానున్నాయి. 18వ లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను విడుదల చేస్తారు. తొలి విడతలో పోటీ చేస్తున్న కీలక నేతల జాబితాలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ ఉన్నారు. ఆయా ముఖ్యమైన స్థానాల వివరాలివీ…

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ – నాగ్‌పూర్

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన విలాస్ ముత్తెంవార్‌ను 2014లో గడ్కరీ 2.84 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేను 2019లో 2.16 లక్షల ఓట్లతో ఓడించి నాగ్‌పూర్ సీటును గడ్కరీ నిలబెట్టుకున్నాడు.

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు – అరుణాచల్ వెస్ట్

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 52 ఏళ్ల వయసున్న ఆయన 2004 నుంచి మూడుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ స్థానంలో రిజిజు ప్రధాన ప్రత్యర్థి నబమ్ టుకీ. టుకీ గతంలో అరుణాచల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా టుకీయే.

కేంద్రమంత్రి సర్వానంద సోనోవాల్ – దిబ్రూగఢ్

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ అసోంలోని దిబ్రూగఢ్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర పెట్రోలియం,సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి ఈ టికెట్‌ను ఆశించారు. కానీ అందుకు పార్టీ అధిష్టానం నో చెప్పింది. రాజ్యసభ సభ్యుడు సర్వానంద సోనోవాల్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపింది.

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ – ఉదంపూర్‌

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఉదంపూర్‌ నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.కశ్మీర్‌లో భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గం ఉదంపూరే.

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ – అల్వార్

రాజస్థాన్‌లోని అల్వార్ లోక్‌సభ ఎంపీ బాబా బాలక్‌నాథ్‌ను సీఎం చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఈ ఎన్నికల్లో ఆయనకు లోక్‌సభ టికెట్ కూడా దక్కలేదు.ఇక్కడి నుంచి ఈసారి కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే లలిత్ యాదవ్‌ ఎన్నికల బరిలోకి దిగారు. యాదవ్‌కు ఆయన సామాజికవర్గం మద్దతు బలంగా ఉంది.

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ – బికనీర్

రాజస్థాన్‌లోని బికనీర్ స్థానం నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పోటీ చేస్తున్నారు. ఆయనతో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్‌ తలపడుతున్నారు.

కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌ – నీలగిరి

తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ నేత ఎల్‌ మురుగన్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రస్తుత డీఎంకే ఎంపీ, మాజీ కేంద్రమంత్రి ఏ.రాజా బరిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన మురుగన్‌ను.. బీజేపీ అధిష్టానం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. మురుగన్ ఈ స్థానం నుంచి పోటీ చేయడం ఇదేతొలిసారి.

కార్తీ చిదంబరం – శివగంగ

తమిళనాడులోని శివగంగ స్థానంలో హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తన తండ్రి పి.చిదంబరం ఏడుసార్లు గెలిచిన శివగంగ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా టి. దేవనాథన్ యాదవ్, అన్నా డీఎంకేకు చెందిన జేవియర్ దాస్‌ పోటీ చేస్తున్నారు.

కె. అన్నామలై – కోయంబత్తూర్‌

తమిళనాడులోని కోయంబత్తూర్‌ స్థానం నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి డీఎంకే అభ్యర్థిగా గణపతి పి.రాజ్‌కుమార్, అన్నా డీఎంకే అభ్యర్థిగా సింగై రామచంద్రన్‌ బరిలోకి దిగారు.

తమిళిసై సౌందరరాజన్ – చెన్నై సౌత్

తమిళనాడులోని చెన్నై సౌత్ స్థానం నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పోటీ చేస్తున్నారు. డీఎంకే నుంచి తమిజాచి తంగపాండ్యన్, కాంగ్రెస్ నుంచి అనంత కుమారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థులంతా మహిళలే కావడం విశేషం. 2019 ఎన్నికల్లో తమిళిసై తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి కనిమొళిపై పోటీ చేసి ఓడిపోయారు.

కనిమొళి – తూత్తుకుడి

కనిమొళి ఈసారి కూడా తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. ఎన్‌డీఏ మిత్రపక్షమైన తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్)కు చెందిన నేత ఎస్‌డీఆర్ విజయశీలన్‌ ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. అన్నా డీఎంకే నుంచి ఆర్. శివసామి వేలుమణి పోటీ చేస్తున్నారు.

నకుల్ నాథ్ – చింద్వారా

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఈసారి చింద్వారా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 1980వ దశకం నుంచి ఇప్పటివరకు ఈ సీటును కమల్ నాథ్ తొమ్మిది సార్లు గెలిచారు. 2019 ఎన్నికలలో ఈ సీటు నుంచి పోటీ చేసిన నకుల్ 37,536 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన ఏకైక ఎంపీ నకుల్ నాథే కావడం గమనార్హం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X