महाशिवरात्रि: शिव मंदिरों में उमड़ा भक्तों का तांता, हरहर महादेवा शंभो शंकरा के जाप से गूंज रहे हैं मंदिर परिसर

हैदराबाद: महाशिवरात्रि के मौके पर सभी मंदिरों में भक्तों की भीड़ लगी हुई है। तेलुगु राज्यों में शिव मंदिरों में भक्तों की भीड़ उमड़ पड़ी है। श्रद्धालु सुबह से ही मंदिरों में पहुंच गए और विशेष पूजा-अर्चना की और कर है। परिणामस्वरूप, शैव क्षेत्रों में भक्तों की भीड़ लगी है। शिव के नाम के साथ हरहर महादेवा शभो शंकरा का जाप किया जा रहा है।

प्रसिद्ध मंदिरों तक जाने के लिए आरटीसी की विशेष बसों की व्यवस्था की गई है। चूंकि श्रीशैलम मल्लन्ना के दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु आते हैं, इसलिए मंदिर के आसपास भीड़ होती है। मल्लन्ना कल्याणम आज रात श्रीशैलम में आयोजित किया जाएगा। वेमुलावाड़ा राजन्ना मंदिर में शिवरात्रि के अवसर पर तीन दिनों तक उत्सव मनाया जाएगा।

इसी क्रम में वरंगल जिले के शैव क्षेत्रों में शिवरात्रि महोत्सव भव्य रूप से शुरू हो गया है। हनुमाकोंडा में हजार स्तंभ मंदिर, सिद्धेश्वर मंदिर, मडिकोंडा में मेट्टगुट्टा राम लिंगेश्वर मंदिर, पालकुर्ती में श्री सोमेश्वर लक्ष्मी नरसाम्हस्वामी मंदिर, मुलुगु में रामप्पा मंदिर, ऐनावोलु मल्लिकार्जुन स्वामी मंदिर में भक्तों की भीड़ है।

महाशिवरात्रि के अवसर पर मंदिर के साथ-साथ सहस्र स्तंभों वाले मंदिर और कल्याण मंडपम को बिजली की झालरों से सजाया गया है। सुबह से शाम तक अर्चन और अभिषेक करने की व्यवस्था की गई है। मंदिर के अधिकारियों ने भक्तों को धूप से बचाने के लिए खास व्यवस्था की है और विशेष कतार बैरिकेड्स लगाये है। जागरण में शामिल होने वाले श्रद्धालुओं के लिए आध्यात्मिक एवं सांस्कृतिक कार्यक्रमों का आयोजन किया जाएगा।

మహాశివరాత్రి : శివాలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగురాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహా దేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ప్రముఖ ఆలయాలకు వెళ్లేందుకు ఆర్టీసి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు.శ్రీశైలం మల్లన్న దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రీశైలంలో ఈరోజు రాత్రి మల్లన్న కల్యాణం జరగనుంది. వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి.

వరంగంల్ జిల్లావ్యాప్తంగా శైవ క్షేత్రాలల్లో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, సిద్దేశ్వర ఆలయం, మడికొండలోని మెట్టుగుట్ట రామ లింగేశ్వర ఆలయం, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసంహస్వామి గుడి, ములుగులోని రామప్ప గుడి, ఐనవోలు మల్లికార్జున స్వామి గుడిల్లో భక్తుల రద్దీ నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంతో పాటు వేయిస్తంభాల గుడి, కల్యాణ మండపాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చనలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎండ నుంచి రక్షణ కోసం చలువ పందిళ్లు , ప్రత్యేక క్యూ బారికెట్స్ ఏర్పాటు చేశారు అలయ అధికారులు. జాగరణ ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

భక్తుల శివనామ స్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమోగుతుంది. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని కోడే మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అర్చకులచే మహా లింగార్చన నిర్వహించనున్నారు పూజారులు. పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివలింగానికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

కీసర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పురాతన, చరిత్ర కలిగిన దేవాలయం కావడంతో శివరాత్రి పర్వదినాన ఉదయం నుండే కీసర ఆలయానికి జనాలు పోటెత్తుతున్నారు. ఉదయం 4 గంటలకు మహణ్యా పూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. రోజంతా ప్రత్యేక పూజలు జరగనున్నట్లు అర్చకులు తెలిపారు. శివరాత్రి ఏర్పాట్ల కోసం దేవాదాయశాఖ కోటి రూపాయల నిధులను విడుదల చేసింది. భక్తులకు దర్శనార్థం 6 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, సాయంత్రం సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల అభిషేకాలు, పూజలు ప్రారంభించారు. యాదగిరిగుట్ట, రాచకొండలోని తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం, కొలనుపాక శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. చెర్వుగట్టు, వాడపల్లి చింతపల్లి, పురాతన ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X