Lok Sabha Elections : चिकन करी के कटोरे में गिरने से शख्स की मौत

हैदराबाद : संसदीय चुनाव के तहत हाल ही में विकाराबाद जिले के धारूर में बीआरएस कार्यकर्ताओं की एक बैठक आयोजित की गई। इस बैठक में आए कुक्किंदी गांव के मल्लेशम नामक व्यक्ति अपना नियंत्रण खो दिया और चिकन करी और सांभर के कटोरे में गिर गया। वहां मौजूद लोगों ने उसे देख लिया और बाहर निकालकर स्थानीय अस्पताल पहुंचाया।

मल्लेशम की जांच करने वाले डॉक्टरों ने बताया कि उसकी हालत गंभीर है और उसे हैदराबाद के गांधी अस्पताल ले जाने का सुझाव दिया। इलाज के दौरान मंगलवार रात उसकी मौत हो गई। पुलिस ने बताया कि घटना 2 मई को यह हासदा हुआ था। मृतक के भाई कृष्णा की शिकायत के आधार पर मामला दर्ज किया गया।

చికెన్ కర్రీ గిన్నెలో పడి వ్యక్తి మృతి

హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇటీవల వికారాబాద్ జిల్లా ధరూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి వచ్చిన కుక్కింది గ్రామానికి చెందిన మల్లేశం అనే వ్యక్తి అదుపుతప్పి చికెన్ కర్రీ, సాంబార్ గిన్నెలో పడి పోయాడు. కాగా అక్కడే ఉన్న వారు గమనించి ఆయనను బయటకు తీసి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు మంగళవారం రాత్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఈ ఘటన మే2 చోటు చేసుకోగా మృతిని సోదరుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X