Road Accident: लॉरी ने कार को मारी टक्कर, तीन डॉक्टरों की मौत

हैदराबाद : आंध्र प्रदेश के चित्तूर जिले में भीषण सड़क हादसा हुआ। आधी रात को हुए हादसे में तीन डॉक्टरों की मौत हो गई। सड़क हादसा कुप्पम के पलमनेरु के राष्ट्रीय राजमार्ग पर हुआ।

मीडिया में प्रसारित और प्रकाशित खबरों के अनुसार, हादसे में पीएएस अस्पताल में कार्यरत डॉक्टर विकास कल्याण और प्रवीण की मौके पर ही मौत हो गई। दुर्घटना की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंच गई। शवों को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया। मामला दर्ज कर आगे की कार्रवाई की जा रही है। इस संबंध में अधिक जानकारी प्रतिक्षा है।

Road Accident: కారును లారీ ఢీకొట్టింది, ముగ్గురు వైద్యుల మృతి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు వైద్యులు మృతి చెందారు. కుప్పం పలమనేరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పీఏఎస్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు వికాస్‌ కల్యాణ్‌, ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X