Big Crime: छह साल की बच्ची के साथ दुष्कर्म और फिर निर्मम हत्या, पीड़ितों ने कहा- ‘करो आरोपी का एनकाउंटर’

हैदराबाद : तेलंगाना के पेद्दापल्ली जिले के सुल्तानाबाद मंडल के कट्नपल्ली में एक व्यक्ति ने छह साल की बच्ची के साथ दुष्कर्म किया और फिर उसकी हत्या कर दी है। इस घटना से इस इलाके में हड़कंप मच गया।

मीडिया में प्रसारित और प्रकाशित खबरों के अनुसार, बिहार निवासी बलराम कई वर्षों से कटनपल्ली में मजदूरी कर जीवन यापन कर रहा है। इसके अलावा आसिफाबाद जिले के दायिगांव निवासी महेश दंपति भी गांव में ही चावल मिल में काम करते हैं और वहीं रहते हैं। उनको एक छह साल की बच्ची भी है।

इसी क्रम में बलराम की बुरी नजर बच्ची पर पड़ी। गुरुवार की रात को मां के साथ सो रही हुई बच्ची को बलराम ने सुनसान इलाके में ले गया और उसके साथ दुष्कर्म किया। बलराम ने यह सोच कर कि लड़की जिंदा रहेगी तो दुष्कर्म की बात का खुलासा होगा। उसने वहीं पर उस की गला घोंट कर हत्या कर दी। रात को बच्ची को उठाकर ले जा रहे दृश्य सीसीटीवी कैमरा में कैद हुए है।

यह भी पढ़ें-

जब स्थानीय लोगों ने शव देखा और माता-पिता को सूचित किया तो वे बेटी के शव पर गिर पड़े और फूट-फूट कर रोने लगे। लड़की के माता-पिता और गांव वालों ने आंदोलन किया है कि उनकी बेटी की हत्या करने वाले को जिंदा न छोड़ा जाए और उसका तुरंत एनकाउंटर किया जाये। पुलिस मामले की छानबीन कर रही है।

ఆరేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య

హైదరాబాద్ : అభం-శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి పైశాచికంగా ఆత్యాచారం చేసి ఆపై హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే బిహార్ ప్రాంతానికి చెందిన బలరాం కొన్నాళ్లుగా కాట్నపల్లిలోని కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామానికి చెందిన మహేష్ దంపతులు అదే గ్రామంలోని రైస్ మిల్లులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఓ ఆరేళ్ల పాప కూడా ఉంది.

అయితే, బలరాం కళ్లు ఆ పాపపై పడ్డాయి. దీంతో గురువారం రాత్రి నిద్రిస్తున్న పాపను బలరాం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టలాడు. బాలిక బ్రతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భావించిన బలరాం స్పాట్‌లోనే గొంతు నులిమి దారణంగా హతమార్చాడు.

మృతదేహాన్ని గమనించి స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందజేయగా వారు కన్న కూతురి మృతదేహంపై పడి బోరున విలపించారు. తమ కూతురిని హత్య చేసిన వాడిన ప్రాణాలతో వదలకూడదని, వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని బాలిక తల్లిందండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X