हैदराबाद: तेलंगाना भाजपा के प्रदेश अध्यक्ष पद को लेकर सरगर्मी जारी है। वहीं अब इस पद के लिए दो नेताओं के नाम सामने आए हैं। विश्वसनीय सूत्रों के अनुसार पूर्व एमएलसी डॉ. रामचंद्र राव और मलकाजगिरी के सांसद ईटेला राजेंद्र में से किसी एक को यह पद मिलने की संभावना है। पार्टी का राष्ट्रीय नेतृत्व सोमवार सुबह नए अध्यक्ष को फोन पर इसकी जानकारी देगा।
चुनाव कराने के लिए केंद्र की ओर से नियुक्त रिटर्निंग ऑफिसर केंद्रीय मंत्री शोभा करंदलाजे पहले ही हैदराबाद पहुंच चुकी हैं। पार्टी के राष्ट्रीय महासचिव सुनील बंसल भी सोमवार सुबह पहुंचेंगे। उसी दिन दोपहर 2 से शाम 4 बजे के बीच भाजपा प्रदेश कार्यालय में नामांकन स्वीकार किए जाएंगे। हालांकि केवल एक ही व्यक्ति नामांकन दाखिल करेगा।
हालांकि हाल तक चार-पांच नामों की चर्चा थी, लेकिन रविवार से ईटेला और रामचंद्र राव के नाम प्रमुखता से सामने आये हैं। बताया जाता है कि राष्ट्रीय नेतृत्व ने आरएसएस प्रतिनिधियों और तेलंगाना के नेताओं की राय पहले ही एकत्रित कर ली है। संघ गुट ने पार्टी में वरिष्ठता वाले नेता के तौर पर रामचंद्र राव का समर्थन किया है।
वहीं, बीसी समुदाय को प्राथमिकता देने के संदर्भ में ईटेला राजेंद्र के नाम पर चर्चा तेज हो गई है। उन्हें विश्वास है कि पार्टी की जिम्मेदारियां उन्हें सौंपी जाएंगी। दूसरी ओर, अध्यक्ष पद के चुनाव के बाद पार्टी के पदाधिकारी राज्य भर में जश्न मनाने की तैयारी कर रहे हैं।
Also Read-
ఈ రోజు దొకనున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న వేళ ఇప్పుడు ఈ పదవికి పోటీలో ఉన్న ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్లలో ఒకరికి పదవి దక్కే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం ఉదయం నూతన అధ్యక్షుడికి పార్టీ జాతీయ నాయకత్వం ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వనుంది.
ఇక ఎన్నికల నిర్వహణకు కేంద్రం నుంచి నియమితులైన రిటర్నింగ్ అధికారిణి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సోమవారం ఉదయం రానున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అయితే నామినేషన్ దాఖలు చేయబోయేది ఒక్కరే అన్న సమాచారం అందుతోంది.
ఇటీవలి వరకు నాలుగైదు పేర్లు వినిపించినప్పటికీ ఆదివారం నుంచే ఈటల, రామచందర్రావుల పేర్లే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఇప్పటికే జాతీయ నాయకత్వం సేకరించినట్టు సమాచారం. పార్టీలో సీనియారిటీ ఉన్న నేతగా రామచందర్రావుకు సంఘ్ వర్గం మద్దతుగా నిలిచినట్టు సమాచారం.
అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నేపథ్యంలో ఈటల రాజేందర్ పేరుపై చర్చ ఎక్కువైంది. పార్టీ బాధ్యతలు తనకే అప్పగిస్తారని ఆయన విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు అధ్యక్షుడి ఎంపిక అనంతరం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. (ఏజెన్సీలు)
