हम तेलंगाना सशस्त्र संघर्ष से प्रेरित हैं: सीएम रेवंत रेड्डी

हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने आश्वासन दिया है कि तेलंगाना दस साल तक तानाशाह के शासन में रहा है, लेकिन अब से तेलंगाना में शासन जिम्मेदारी पूर्वक कार्य करेगा। सीएम ने यह टिप्पणी पब्लिक गार्डन में कांग्रेस पार्टी द्वारा आयोजित लोक शासन (प्रजा पालना) दिवस समारोह में यह बात कही है। उन्होंने यह भी कहा कि तेलंगाना का स्वरूप बंद मुट्ठी की तरह होता है और बंद मुट्ठी संघर्ष का स्वरूप है। उसी तरह तेलंगाना में पांच उंगलियों की तरह जाति, नस्ल और धर्म एकजुटता का संदेश देती है।

सीएम रेवंत रेड्डी ने आगे कहा, “एक बंद मुट्ठी पहाड़ों को चकनाचूर कर सकती है। एकजुट और मिलजुलकर रहे तो तेलंगाना में उस मुट्ठी जितनी ताकत होती है। यह चार करोड़ लोगों की मुट्ठी है। यह हमेशा ऐसा ही रहना चाहिए। यह अत्याचारियों और तानाशाहों के खिलाफ संघर्ष का संकेत होना चाहिए। पिछले 10 सालों में तेलंगाना पर तानाशाह का शासन रहा है। यह 17 सितम्बर गुलामी की बेड़ियाँ तोड़ने की प्रेरणा देता है। जब वह पीसीसी के अध्यक्ष थे तो हमने लोगों से कहा था कि हम तेलंगाना को तानाशाह शासन से मुक्त कराएंगे। 17 सितंबर 2021 को हमने गजवेल की धरती पर दलित और गिरिजीना स्वाभिमान का बिगुल बजाया। हमने 3 दिसंबर 2022 को तेलंगाना को आजादी दी है। हम सशस्त्र संघर्ष से प्रेरित हैं। हमारी सोच और हमारा आचरण सब सार्वजनिक पहलू है। इसलिए हम आधिकारिक तौर पर इस शुभ दिन को लोक प्रशासन दिवस के रूप में घोषित कर रहे हैं।”

यह भी पढ़ें-

మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పదేళ్లుగా తెలంగాణ నియంత పాలనలో కొనసాగిందని, కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్‌ వేదికగా నిర్వహించిన ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణ స్వరూపం బిగించిన పిడికిలి మాదిరి ఉంటుందని, పిడికిలి పోరాటానికి స్వరూపమని అన్నారు. తెలంగాణలో ఐదువేళ్లలాంటి కులాలు, జాతులు, మతాలు కలిసి ఉంటాయనే సందేశం ఈ గుర్తు మనందరికీ ఇస్తుందని పేర్కొన్నారు.

“బిగించిన పిడికిలి కొండలనైనా పిడికిలి చేయగలదు. ఐక్యంగా, సమైక్యంగా ఉండే తెలంగాణకు ఆ పిడికిలికి ఉన్నంత శక్తి ఉంది. ఇది 4 కోట్ల ప్రజల పిడికిలి. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. పెత్తందార్లపై, నియంతలపై పోరాటానికి ఇది సంకేతంగా ఉండాలి. గత 10 ఏళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయింది. ఆ బానిస సంకెళ్లను తెంచడానికి స్ఫూర్తి ఈ సెప్టెంబర్ 17వ తేదీ. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణను నియంత పాలన నుంచి విముక్తి కల్పిస్తామని ప్రజలకు చెప్పాం. గజ్వేల్ గడ్డపై 2021, సెప్టెంన్ 17 నాడు దళిత, గిరిజిన ఆత్మగౌరవ దండోరా మోగించాం. 2022, డిసెంబర్ 3న తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించాం. మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే. అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలనా దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X