हैदराबाद : रंगारेड्डी जिले के कीसर थाना क्षेत्र के यादगिरीपल्ली ओआरआर सर्विस रोड़ पर भीषण सड़क हादसा हुआ। इस हादसे में दो भाइयों की मौत हो गई।
पुलिस के अनुसार, गूडुरू चंद्रशेखर (32) और मत्सगिरी (27) दोनों सगे भाई हैं। श्रीनु नामक एक व्यक्ति के साथ तीनों बाइक पर रिश्तेदार के घर गये थे। वापस आते समय ओआरआर सर्विस रोड़ पर सामने से आई तेज रफ्तार कार ने बाइक को टक्कर मार दी।

इस हादसे में चंद्रशेखर की मौके पर ही मौत हो गई, जबकि मत्सगिरी की अस्पताल में इलाज के दौरान मौत हो गई। दुर्घटना में घायल श्रीनु का अस्पताल में इलाज चल रहा है। पता चला है कि 20 मार्च को मत्सगिरी की शादी होने वाली थी। दोनों भाइयों की मौत से गांव में मातम छा गया है। पुलिस मामले की छानबीन कर रही है।
यह भी पढ़ें-
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ దుర్మరణం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సోదరులు మరణించారు.
పోలీసుల కథనం ప్రకారం, గూడూరు చంద్రశేఖర్ (32), మత్సగిరి (27) ఇద్దరూ అన్నదమ్ములు. శ్రీను అనే వ్యక్తితో కలిసి ఆ ముగ్గురు బైక్ పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా, ORR సర్వీస్ రోడ్డులో ముందు నుంచి వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ అక్కడికక్కడే మరణించగా, మత్సగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదంలో గాయపడిన శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మత్సగిరికి మార్చి 20న వివాహం జరగాల్సి ఉంది. ఇద్దరు సోదరుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు