हैदराबाद: तेलंगाना के महबूबनगर जिले के अड्डाकुला के पास सोमवार अलसुबह हुई सड़क दुर्घटना में चार लोगों की मौत हो गई और पाँच अन्य घायल हो गए। मिली जानकारी के अनुसार, हैदराबाद से प्रोद्दुटूर जा रही सीवीआर प्राइवेट ट्रैवल बस ने रात करीब 2 बजे अड्डाकुला के पास आगे जा रही लॉरी से टक्कर मार दी।
इस दुर्घटना में बस क्लीनर हसन (35), रायलसीमा के नंदयाल निवासी अशरफ उन्नीसा (70), प्रोद्दुटूर के कमलापुरम निवासी येल्लम्मा (40) और एक अन्य महिला यात्री की मौत हो गई और पाँच अन्य घायल हो गए। इस घटना के कारण राष्ट्रीय राजमार्ग बाधित हो गया। सूचना मिलते ही, जडचर्ला ग्रामीण सीआई कमलाकर राव, अड्डाकुला एसआई श्रीनिवास, भूतपुर एसआई चंद्रशेखर और अन्य अपने कर्मचारियों के साथ घटनास्थल पर पहुँचे और सड़क पर गिरे वाहनों को हटा दिया और सभी घायलों को इलाज के लिए जिला अस्पतला भेज दिया।
सड़क दुर्घटना में अपनी माँ येल्लम्मा की मृत्यु के बाद उसका बेटा संतोष बेसहारा हो गया। येल्लम्मा के पति की पहले ही मृत्यु हो चुकी। इसलिए उसने अपने बेटे संतोष को प्रोद्दुटूर के एक छात्रावास में दाखिला दिलाया और वह खुद जीविकोपार्जन के लिए हैदराबाद में रहती है। हाल ही में वह अपने बेटे को हैदराबाद ले आई और अपने गृहनगर लौटकर जा रही थी। अपनी माँ की सड़क दुर्घटना में मृत्यु के बाद, चौथी कक्षा में पढ़ने वाला संतोष बेसहारा हो गया। (एजेंसियाँ)
Also Read-
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
హైదరాబాద్ : తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళితే హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వైపు ప్రయాణికులను తీసుకెళుతున్న సీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అడ్డాకుల సమీపంలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది.
ఈ సంఘటనలో బస్సు క్లీనర్ హసన్ (35), రాయలసీమ నంద్యాలకు చెందిన అస్రాఫ్ ఉన్నిసా (70), ప్రొద్దుటూరు కమలాపురంకు చెందిన ఎల్లమ్మ (40), మరో మహిళా ప్రయాణికురాలు దుర్మరణం చెందగా మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో జాతీయ రహదారి స్తంభించింది. సమాచారం అందుకున్న వెంటనే జడ్చర్ల రూరల్ సీఐ కమలాకర్ రావు, అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్, భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ తదితరులు తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన వాహనాలను తొలగించి గాయపడ్డ వారిని వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో తన తల్లి ఎల్లమ్మ మరణించడంతో ఆమె కుమారుడు సంతోష్ ఒంటరి అయ్యాడు. ఎల్లమ్మ భర్త గతంలోనే మరణించడంతో తన కుమారుడు సంతోష్ ను ప్రొద్దుటూరులో హాస్టల్లో ఉంచి తాను బతుకుజరువు కోసం హైదరాబాదులో ఉంటుంది. ఇటీవల తన కుమారుడిని హైదరాబాద్ తీసుకువచ్చి తిరిగి సొంతూరు బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో తల్లి కూడా మరణించడంతో నాలుగో తరగతి చదువుతున్న సంతోష్ ఒంటరి అయి బిక్కు బిక్కుమంటూ కూర్చున్న తీరు అందరిని కలిచివేస్తోంది. (ఏజెన్సీలు)
