प्रमुख गायिका आशा भोसले का निधन, फिल्मी संगीत उद्योग में मातम, सोमवार को होगा अंतिम संस्कार

हैदराबाद : प्रमुख गायिका आशा भोसले (92) का निधन हो गया था। उनके निधन से एक संगीत युग का अंत हो गया। आशा के निधन से पूरी फिल्मी संगीत उद्योग में मातम छा गया है। आपको बता दें कि आशा को 11 अप्रैल की रात मुंबई के ब्रीच कैंडी अस्पताल में भर्ती करवाया गया था। तब उन्हें हार्ट अटैक होने की खबर आई थी।

हालांकि, पोती जनाई भोसले ने कहा था कि दादी को ज्यादा थकान और छाती में इंफेक्शन है। डॉक्टर उनका इलाज कर रहे हैं और वह जल्दी ही ठीक हो जाएंगी। अब 12 अप्रैल को उन्होंने आखिरी सांस ली।

इसी क्रम में आशा के बेटे आनंद ने बताया कि 13 अप्रैल को उनका शाम 4 बजे अंतिम संस्कार किया जाएगा। सुबह 11 बजे से लोग उनकी मां आशा भोसले के घर पर अंतिम दर्शन कर सकते हैं।

इसी क्रम में आशा भोसले के निधन पर राष्ट्रपति द्रौपदी मुर्मू, प्रधानमंत्री नरेंद्र मोदी, महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस, तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी, आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायुडू और अन्य गणमान्य व्यक्तियों ने शोक व्यक्त किया है।

संबंधित खबर-

गौरतलब है कि आशा भोसले साल 1933 में पैदा हुई थीं और पिता की मौत के बाद 9 साल की उम्र से गाना शुरू कर दिया था। उनका नाम दो बार गिनीज बुक ऑफ वर्ल्ड में रिकॉर्ड किया गया। साथ ही वह ग्रैमी अवॉर्ड के लिए नॉमिनेशन पाने वाली पहली भारतीय सिंगर रहीं।

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

హైదరాబాద్ : లెజెండరీ సింగర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహిత సింగర్ ఆశా భోస్లే (92) కన్నుమూశారు. తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆశా భోస్లేను ఆమె కుటుంబ సభ్యులు నిన్న ముంబయి లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అక్క వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆదివారం ఉదయం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె అంత్యక్రియలు రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్‌లో జరగనున్నాయి.

భారత‍రత్న లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే 1943లో మరాఠీ చిత్రంతో గాయనిగా ఎంట్రీ ఇచ్చారు. 70 ఏళ్ల సినీ ప్రస్థానంలో 20 భాషల్లో 12 వేలకు పైగా పాటలు పాటి శ్రోతలను అలరించారు. తనదైన గాత్రంతో యావత్ భారతాన్ని ఉర్రూతలూగించిన ఆశా భోస్లే తన కెరీర్‍లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

వేలకొద్దీ పాటలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన ఆమెకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. తన గాత్రంతో అలరించిన ఆశాభోస్లే మరణంతో సినిమా, సంగీత ప్రపంచంలో విషాదచాయలు అలుముకోగా, ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X