बिहार में एनडीए की बड़ी जीत, प्रधानमंत्री बोले, “प्रचंड विजय का ऐतिहासिक क्षण” (वीडियो)

हैदराबाद : बिहार विधानसभा में एनडीए की बड़ी जीत मिली है। इसके चलते शुक्रवार शाम प्रधानमंत्री नरेंद्र मोदी जब दिल्ली के बीजेपी मुख्यालय पहुंचे। उन्होंने गमछा लहरा कर वहां मौजूद लोगों का स्वागत किया। पीएम मोदी ने कार से उतरते ही गमछा लहरा कर लोगों का अभिवादन किया। इससे पहले चुनाव प्रचार के दौरान मुजफ्फरपुर में मोदी ने गमछा हवा में लहराया था। पीएम मोदा का यह वीडियो काफी वायरल हुआ। पीएम मोदी पहले भी कई बार गमछा लहराकर संदेश दे चुके हैं।

असल में, पीएम मोदी का गमछा लहराना एक बड़ा सियासी संदेश है। बिहार और पूर्वी उत्तर प्रदेश मे गमछे को मेहनतकश लोगों की पहचान माना जाता है। बिहार में खेत में काम करने वाले गमछा लगाते हैं। गमछा किसानों से जुड़ा हुआ है। प्रधानमंत्री मोदी गमछे को लहराकर संदेश देते हैं कि वह किसानों से जुड़े हुए हैं। केंद्रीय मंत्री पीयूष गोयल ने बीजेपी मुख्यालय का पीएम मोदी का गमछा लहराते हुए वीडियो शेयर करते हुए लिखा कि बिहार में NDA की प्रचंड विजय का ऐतिहासिक क्षण।

पीएम मोदी ने 31 अक्टूबर को मुजफ्फरपुर की रैली में हेलीकॉप्टर से उतरकर गमछा लहराया था। मधुबनी प्रिंट वाले गमछे को उन्होंने करीब 30 सेकंड तक लहराया था। अगस्त में पीएम मोदी ने औंता-सिमरिया पुल के उद्घाटन के दौरान भी गमछा लहराया था।

बिहार में बीजेपी और एनडीए की बंपर जीत लेकर पीएम मोदी के आने से पहले ही दिल्ली में बीजेपी मुख्यालय पर जबरदस्त जोश का माहौल दिखा। पीएम मोदी जब बीजेपी अध्यक्ष जेपी नड्डा के साथ वहां पहुंचे तो उन्होंने गमछा लहराकर प्रचंड जीत के जोश का इजहार किया। पीएम मोदी को गमछा हिलाते देख वहां मौजूद कई लोग भी गमछा हिलाते नजर आए। कांग्रेस पार्टी कई राज्यों में ख़त्म हो चुकी है। मौजूदा कांग्रेस एमएमसी बन गई है। मोदी ने एमएमसी को मुस्लिम माओवादी कांग्रेस बताया।

Also Read-

బిహార్‌లో అతి గొప్ప విజయం

హైదరాబాద్ : బిహార్‌లో ఎన్డీఏకూటమిపై విశ్వాసం చూపిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు చెప్పారు. శుక్రవారం ఫలితాల అనంతరం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు సత్కరించారు.

అనంతరం మోడీ ప్రసంగించారు. వికసిత్‌ బిహార్‌ కోసం ప్రజలు ఓటేశారని అన్నారు. బిహార్‌లో అతి గొప్ప విజయం సాధించామని తెలిపారు. ప్రతిపక్షాల అబద్ధాలను ప్రజలు నమ్మలేదు. బిహార్‌ అభివృద్ధికే ప్రజలు పట్టంగట్టారు. చాలా ఏళ్ల తర్వాత ప్రజలు అన్ని రికార్డులు బద్దలుగొట్టారు.. బిహార్‌ విజయం జేపీ నారాయణ్‌కు మోడీ అంకితం చేశారు.

కొందరు మా ఫార్ములాతో విజయం సాధించాలనుకున్నారు.. కానీ మా ఫార్ములా అంటే మహిళలు, యూత్ అని అన్నారు. నితీష్‌ నేతృత్వంలో అద్భుత విజయం సాధించాం.. కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. జమ్మూ, ఒడిశాలో గెలిచిన అభ్యర్థులకు కూడా అభినందనలు చెప్పారు. ఈ విజయంతో ఈసీపై ప్రజలకు కూడా నమ్మకం పెరిగిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని చెప్పారు. ఒకప్పుడు బిహార్‌లో అరాచక శక్తులుండేవి. ఈవీఎంలు లూటీ చేసేవారు. పోలింగ్‌ కూడా సరిగా జరిగేది కాదు. ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు వేశారు.

ఈసారి ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగింది. SIRకు బిహార్‌ ఓటర్లు మద్దతు ఇచ్చారని మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో అద్భుత విజయాలు సాధించాం. కాంగ్రెస్‌ కొన్ని దశాబ్ధాలపాటు దేశాన్ని పాలించింది. కానీ ప్రజలకు ఆ పార్టీమీద క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోంది. కాంగ్రెస్‌ పార్టీ చాలా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్‌ MMCగా మారింది. MMC అంటే ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్ అని మోడీ అభివర్ణించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X