हैदराबाद : 21 मई 2025 को छत्तीसगढ़ के अबूझमाड़ में सुरक्षाबलों ने माओवादियों के खिलाफ एक बड़ी और ऐतिहासिक सफलता हासिल की है। पुलिस और माओवादी के बीच हुई मुठभेड़ में डेढ़ करोड़ इनामी महासचिव नम्बाला केशव राव उर्फ बसवराजू उर्फ गगन्ना की मौत हो गई। यह खिलाफ लड़ाई में एक मील का पत्थर है। यह ऐसा पहली बार हुआ है, जब नक्सलियों के सर्वोच्च नेता को सुरक्षाबलों की मौत हो गई।
70 वर्षीय माओवादी बसवराजू (असली नाम नम्बाला केशव राव) भारत में माओवादी संगठन सीपीआई-माओवादी का महासचिव और मास्टरमाइंड था। उसे माओवादी आंदोलन की रीढ़ माना जाता था। पूरे देश में नक्सल संगठन के संचालन की जिम्मेदारी उसी पर था। उसकी मौत को अबूझमाड़ में माओवादी पर सुरक्षाबलों की सबसे गहरी चोट माना जा रहा है। भारत सरकार ने बसवराजू पर 1.5 करोड़ रुपये का इनाम घोषित कर रखा था।

बसवराजू एक पढ़ा-लिखा माओवादी था। उसने वारंगल के रिजनल इंजीनियरिंग कॉलेज से B.Tech (इंजीनियरिंग) की पढ़ाई की थी। यह विरोधाभास है कि एक इंजीनियरिंग ग्रेजुएट देश के सबसे बड़े आंतरिक सुरक्षा खतरों में से एक का नेतृत्व कर रहा था। बसवराजू हमेशा अपनी सुरक्षा के लिए AK-47 राइफल साथ रखता था। वह छत्तीसगढ़, आंध्र प्रदेश, तेलंगाना और महाराष्ट्र के इलाकों में एक्टिव था। उसे युद्ध कला (वारफेयर) में माहिर माना जाता था और वह सैन्य कमान संभालने और आक्रामक हमलों की रणनीति बनाने में विशेषज्ञ था।
बसवराजू 24 सालों से पोलित ब्यूरो सदस्य के तौर पर काम कर रहा था। 2018 में गणपति के बाद उसे संगठन के महासचिव की जिम्मेदारी मिली थी। उसे कई अन्य नामों से भी जाना जाता था, जैसे- नंवबल्ला केशव राव, गनगन्ना, विजय, दरपू नरसिम्हा रेड्डी, नरसिम्हा, प्रकाश और कृष्णा था। बताया जाता है कि उसने साल 1970 में अपना घर छोड़ दिया था। इस मुठभेड़ में बसवराजू सहित लगभग 30 माओवादी नक्सली मारे गये। इनमें कई अन्य सेंट्रल कमेटी के सदस्य भी शामिल हैं। इस ऑपरेशन में पुलिस बल का एक सहयोगी शहीद हुआ है। जबकि 1 जवान घायल हुआ है, जिसकी हालत खतरे से बाहर बताई जा रही है।
नम्बाला केशव राव का गृहनगर आंध्र प्रदेश के श्रीकाकुलम जिले के कोटाबोम्माली मंडल में जियान्नापेट गांव निवासी है। उनका जन्म 1995 में हुआ था। उनके पिता वासुदेव राव एक शिक्षक के रूप में काम करते थे। केशव राव का एक भाई और तीन बहनें हैं। केशव राव ने अपनी प्राथमिक शिक्षा अपने गृहनगर में पूरी की और हाई स्कूल की शिक्षा अपने दादा के गांव तलागाम, टेक्काली मंडल में प्राप्त की। बाद में, वह टेक्काली जूनियर कॉलेज में इंटरमीडिएट कक्षा में शामिल हो गए। इंटरमीडिएट के दूसरे वर्ष में अध्ययन करते समय और डिग्री प्राप्त करने के दौरान, उसे वरंगल में क्षेत्रीय इंजीनियरिंग कॉलेज (अब एनआईटी) में प्रवेश मिला था।
केंद्रीय गृहमंत्री अमित शाह ने X (पहले ट्विटर) पर इस सफलता की सराहना की है और कहा कि 31 मार्च 2026 तक नक्सलवाद मुक्त होगा भारत। अमित शाह ने लिखा, “यह पिछले तीन दशकों में पहली बार है जब भारत में नक्सलवाद के खिलाफ लड़ाई में महासचिव स्तर का कोई शीर्ष नेता सुरक्षाबलों के हाथों मारा गया है। यह हमारे बहादुर सुरक्षाबलों और एजेंसियों के लिए एक बहुत बड़ी सफलता है।”
यह भी पढ़ें-
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి
హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత కీలకమైన అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్లో జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ధ్రువీకరించారు. మావోయిస్టు ఉద్యమానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో మొత్తం 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మరణించిన వారిలో నంబాల కేశవరావు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల లొంగిపోయిన కొందరు మావోలు నంబాల కేశవరావును గుర్తించినట్టు సమాచారం. ఆయన తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.
నంబాల కేశవరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలం జియన్నపేట గ్రామం. ఆయన 1995లో జన్మించినట్లు సమాచారం. ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కేశవరావుకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ప్రాథమిక విద్యను తన సొంత ఊరిలోనే పూర్తి చేసిన కేశవరావు, ఉన్నత పాఠశాల విద్యను టెక్కలి మండలం తలగాంలోని తన తాతగారి గ్రామంలో అభ్యసించారు. అనంతరం టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ, డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న తరుణంలో వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల (ప్రస్తుత నిట్)లో ఆయనకు ప్రవేశం లభించింది.
బీటెక్ పూర్తిచేసిన తర్వాత కేశవరావు ఎం.టెక్ కూడా పూర్తిచేశారు. ఉన్నత విద్యావంతుడైన ఆయన, 1983లో పూర్తిస్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి నక్సల్బరి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి ఆయన తిరిగి స్వగ్రామానికి రాలేదని గ్రామస్థులు చెబుతుంటారు. సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన ఆయన, గణపతి తర్వాత పార్టీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన మరణంతో పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది.
ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే పీపుల్స్ వార్ గ్రూపు సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మరియు ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేశవరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత ఆయన తన పేరును బసవరాజుగా మార్చుకున్నారు.
1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద గెరిల్లా యుద్ధ తంత్రాలు, ఆయుధ వినియోగంలో ప్రత్యేక శిక్షణ పొందారు. ముఖ్యంగా ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో ఆయనది అందెవేసిన చేయి అని చెబుతారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న కేశవరావు, కాలక్రమేణా మావోయిస్టు పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్కు అధిపతిగా కూడా ఆయన పనిచేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2018లో అప్పటి మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు) రాజీనామా చేయడంతో, ఆ బాధ్యతలను బసవరాజు స్వీకరించారు.
దేశవ్యాప్తంగా జరిగిన అనేక విధ్వంసక ఘటనలకు బసవరాజు సూత్రధారి అని భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా, 2010లో ఛత్తీస్గఢ్ దంతెవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన భೀకర దాడి, అలాగే 2019లో మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో 15 మంది పోలీసుల మృతికి కారణమైన పేలుళ్ల ఘటన వెనుక బసవరాజు కీలక పాత్ర పోషించారని అధికారులు పేర్కొంటున్నారు. ఆయన మృతితో మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (ఏజెన్సీలు)
