नाबालिग प्रेमी युगल ने पेड़ पर फांसी देकर कर ली आत्महत्या

हैदराबाद: एक प्रेमी जोड़े की आत्महत्या की दुखद घटना शुक्रवार सुबह वैरा जलाशय के पास प्रकाश में आई है। पुलिस के मुताबिक, खम्मम जिले के बोनकल मंडल के रापल्ली गांव के चिंतल सुमंत (20) और ब्राह्मणपल्ली की ऐश्वर्या (17) पिछले महीने की 31 तारीख को बिना किसी को बताए घर से निकल गईं। दोनों के परिजनों ने उनकी काफी तलाश की, लेकिन कोई फायदा नहीं हुआ।

उन्होंने बोनकल पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। जब बोनकल पुलिस उनकी तलाश कर रही थी, तब सुमंत और ऐश्वर्या के शव वैरा जलाशय के बगल में फसल के खेतों में एक पेड़ पर फांसी देकर पाये गये। सुबह खेतों में काम करने जा रहे किसानों ने शव पेड़ से लटका देखा और पुलिस को सूचना दी। सूचना मिलने पर एसएसआई मेडा प्रसाद मौके पर पहुंचे और मामला दर्ज कर जांच कर रहे हैं।

ప్రేమ జంట ఆత్మహత్య

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన వైరా జలాశయం సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన చింతల సుమంత్ (20), బ్రాహ్మణపల్లికి చెందిన ఐశ్వర్య (17) గత నెల 31వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం ఎంత గాలించిన ఫలితం లేకపోయింది.

దీంతో వారు బోనకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బోనకల్ పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలో సుమంత్, ఐశ్వర్య వైరా జలాశయం పక్కన ఉన్న పంట పొలాల్లో ఒక చెట్టుకు ఉరేసుకుని విగతా జీవులుగా కనిపించారు. ఉదయం పొలానికి వెళ్తున్న పలువురు రైతులు చెట్టుకి వేలాడుతున్న భౌతికకాయాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై మెడ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X