Road Accident: मैराथन दौड़ में भाग लेने जा रहे दो पुलिस कांस्टेबल की सड़क हादसे में दर्दनाक मौत

हैदराबाद: सिद्दीपेट (तेलंगाना) जिले के गजवेल शहर में भीषण सड़क हादसा हुआ। अज्ञात वाहन की चपेट में आने से दो पुलिस कांस्टेबल की मौत हो गई। जालीगामा बाइपास रोड पर रविवार की अहले सुबह यह हादसा हो गया।

स्थानीय लोगों से सूचना मिलने के बाद पुलिस मौके पर पहुंची। मृतकों में से एक की पहचान रायपोल पुलिस स्टेशन में कार्यरत परंधामुलु और दौलताबाद पुलिस स्टेशन में कार्यरत पूसा वेंकटेश्वर के रूप में की है।

[इच्छुक ड्रामा प्रेमी 12 जनवरी 2025 को मंचित होने वाले शो के टिकटों और अन्य जानकारी के लिए मोबाइल नंबर 93460 24369 पर संपर्क कर सकते हैं]

ईसीएल में आयोजित मैराथन दौड़ में भाग लेने दोनों दोपहिया वाहन से जाते समय यह सड़क हादसा हो गया। हादसे की पूरी जानकारी अभी नहीं मिल पाई। पुलिस मामले की छानबीन कर रही है।

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు దుర్మరణం

హైదరాబాద్ : సిద్దిపేట (తెలంగాణ) జిల్లా గజ్వేల్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లుదుర్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున జాలిగామ బైపాస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పరంధాములు, మరొకరు దౌల్తాబాద్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్ పాల్గొనడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X