दोस्त की हत्या मामला: हरिहरकृष्ण की रिमांड रिपोर्ट में चौंकाने वाले सच, जानकर आपके भी खड़े होगे रोंगटे

हैदराबाद: तेलंगाना में हड़कंप मचाने वाले बीटेक के छात्र की हत्या के मामले में चौकाने वाली बातें सामने आई हैं। परम मित्र नवीन की नृशंस हत्या करने वाले हरिहरकृष्ण को पुलिस ने गिरफ्तार कर सोमवार को न्यायालय में पेश किया। इस संदर्भ में पुलिस की ओर से कोर्ट को सौंपी गई रिमांड रिपोर्ट में सनसनीखेज बातें सामने आईं है। अपने प्यार में रोड़ा मानकर ही नवीन ने हरिहरकृष्ण की निर्मम हत्या कर दी।

रिमांड रिपोर्ट के अनुसार, आरोपी हरिहरकृष्ण ने तीन माह पहले नवीन की हत्या करने की योजना बनाई। दो महीने पहले उसने मालकपेट सुपरमार्केट से एक चाकू खरीदा। इसी महीने की 17 तारीख को हरिहरकृष्ण ने योजना के अनुसार नवीन को गेट-टू-गेदर पार्टी के नाम पर हैदराबाद बुलाया। हत्या से पहले नवीन और हरिहरकृष्ण ने पेद्दाअंबरपेट में खूब शराब पी। शराब के नशे में युवती को लेकर दोनों में झगड़ा हुआ। इसके बाद दोनों ओआरआर के पास सुनसान इलाके में चले गए।

वहां पर योजना के अनुसार हरिहरकृष्ण ने नवीन की गला दबा कर हत्या कर दी। इसके बाद उसने चाकू से नवीन के शरीर के टुकड़े-टुकड़े कर दिए। सिर, उंगलियां, दिल, शरीर, कपड़े और शरीर के अन्य हिस्सों को एक थैले में डाल दिया और वहां से ब्राह्मणपल्ली के सुनसान इलाके में फेंक दिया। बाद में हरिहरकृष्ण अपने दोस्त हसन के घर गया। वहां पर स्नान किया और कपड़े बदले। उसने अपने दोस्त हसन को रामकृष्ण की हत्या के बारे में बताया। अगले दिन उसने अपनी प्रेमिका को भी हत्या के बारे में बताया।

उसके बाद हरि हरकृष्ण वरंगल, कोदाडा, खम्मम और विशाखापट्टणम भाग गया। इसके बाद फोन करके पिता को सारी बात बताई। पिता ने उसे पुलिस के सामने सरेंडर करने की सलाह दी। इसके साथ ही आरोपी हरिहरकृष्ण 24 तारीख को हैदराबाद लौट आया। हत्या की जगह पर गया। शरीर के अंगों के टुकड़ों को एकत्र किया और उन टुकड़ों को जला दिया। 24 तारीख की शाम हरिहरकृष्ण पुलिस के सामने सरेंडर कर दिया।

హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ : తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన బీటెక్ విద్యార్థి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రాణ స్నేహితుడైన నవీన్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన హరిహరకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయగా ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రేమకి అడ్డున్నాడనే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేశాడు.

నిందితుడు హరిహరకృష్ణ మూడు నెలల ముందే నవీన్ హత్యకు స్కెచ్ వేశాడు. రెండు నెలల క్రితం మలక్‌పేట్ సూపర్ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేశాడు. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం గెట్ టుగెదర్ పార్టీ పేరుతో నవీన్‌ను హరిహరకృష్ణ హైదరాబాదుకు పిలిపించాడు. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్‌లో నవీన్, హరిహరకృష్ణ ఇద్దరు కలిసి పీకల దాకా మద్యం సేవించారు. మద్యం మత్తులో యువతి విషయంలో ఇద్దరి మద్య ఘర్షణ చెలరేగింది. అనంతరం ఇద్దరు కలిసి ఓఆర్ఆర్ సమీపంలో నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ హరిహరకృష్ణ పథకం ప్రకారం నవీన్‌ను గొంతునులిమి హత్య చేశారు. ఆ తర్వాత కత్తితో నవీన్ శరీరాన్ని విడిబాగాలుగా చేశాడు. తల, వేళ్లు, గుండె, మర్మాంగం, దుస్తువులు ఇతర శరీర విడిభాగాలను బ్యాగులో వేసుకొని అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి పడేశాడు. అనంతరం హరిహరకృష్ణ పక్కనే ఉన్న ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లాడు. స్నానం చేసి డ్రస్ మార్చకుని తీరిగ్గా ఫ్రెండ్‌ హసన్‌కు హత్య విషయం చెప్పాడు. మరుసటి రోజు ప్రియురాలికి సైతం హత్య విషయం తెలిపాడు.

ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నంకు హరి హరకృష్ణ పారిపోయాడు. అనంతరం తండ్రికి విషయం చెప్పడంతో తండ్రి పోలీసులకు లొంగిపొమ్మని సూచించాడు. దీంతో నిందితుడు హరిహరకృష్ణ 24న తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని హత్య స్పాట్‌కి వెళ్లి శరీర విడిబాగాలు సేకరించి దహనం చేశాడు. 24 సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు హరిహరకృష్ణ. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X