Road Accident: आरटीसी बस ने बाइक को कुचला, स्कॉर्पियो ने टैक्टर को ठोका, चार मरे और सात जख्मी

हैदराबाद : तेलंगाना और आंध्र प्रदेश में अलग-अलग सड़क हादसे में चार लोगों की मौत हो गई, जबकि सात अन्य घायल हो गये। घायलों को नजदीकी अस्पतालों में भर्ती किया गया। जहां तीन की हालत चिंताजनक बताई गई है।

मिली जानकारी के अनुसार, रंगारेड्डी जिले के शंकरपल्ली मंडल के लक्ष्मारेड्डीगुडा गेट के पास आरटीसी बस ने बाइक को टक्कर मार दी। इस हादसे में एक व्यक्ति की मौत हो गई, जबकि एक अन्य गंभीर रूप से घायल हो गया। हादसे के बाद आरटीसी ड्राइवर मौके से फरार हो गया। इस संबंध में अधिक जानकारी नहीं मिल पाई है।

दूसरी ओर आंध्र प्रदेश के कर्नूल जिले में भीषण सड़क दुर्घटना हुआ। गुरुवार तड़के ओर्वकल मंडल के कालवाबुग्गा स्थित काशिरेड्डीनायना आश्रम के पास एक स्कॉर्पियो वाहन आगे जा रहे ट्रैक्टर को टक्कर मार दी। इस दुर्घटना में दो लोगों की मौके पर ही मौत हो गई और सात अन्य गंभीर रूप से घायल हो गए। कर्नूल जिले के ओर्वाकल मंडल के कालवाबुग्गा स्थित काशिरेड्डी नयना आश्रम के पास तड़के सुबह सड़क हादसे के बाद घायलों की रोने और चीखने आवाज से हाहाकार मच गया।

पुलिस ने बताया कि हैदराबाद से मैदुकुरु जा रही एक स्कॉर्पियो वाहन सुबह करीब 5 बजे आगे जा रहे एक ट्रैक्टर से पीछे से टक्कर मार दी। वाहन में कुल दस लोग सवार थे। दुर्घटना में गंभीर रूप घायल दो लोगों की मौके पर ही दम तोड़ दिया। मृतकों की पहचान मुन्नी (35) और कमल बाशा (50) के रूप में की गई है। गंभीर रूप से घायल सात अन्य को तुरंत कर्नूल के सरकारी अस्पताल ले गये।। तीन वर्षीय शेख नादिया की इलाज के दौरान मौत हो गई। इस हादसे में घायल दोनों की हालत गंभीर बताई जा रही है। ओर्वाकल्लू पुलिस ने मामला दर्ज कर घटना की जाँच शुरू कर दी है।

Also Read-

ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలగ్గురు మృతి, మగ్గురి పరిస్థితి విషమం

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

అందిన సమాచారం ప్రకారం, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం లక్ష్మారెడ్డిగూడ గేట్ సమీపంలో ఒక ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తర్వాత, ఆర్టీసీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తేలయరాలేదు.

మరోవైపు కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్ద కాశిరెడ్డినాయన ఆశ్రమం సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ స్కార్పియో వాహనం ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, కాల్వబుగ్గ సమీపం కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద తెల్లవారుజామున రోడ్డు పమాదంలో తీవ్ర గాయాలైన వారి కేకలతో చీకటి చీలింది.

హైదరాబాద్ నుంచి మైదుకూరు వెళుతున్న స్కార్పియో వాహనం, ఉదయం సుమారు ఐదు గంటల సమయంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి డీకొంది. వాహనంలో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద తీవ్రత తట్టుకోలేక.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను మున్ని (35), కమల్ బాష (50)గా గుర్తించారు. ఇతర ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మూడేళ్ల చిన్నారి షేక్ నదియా మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X