भगवान श्रीराम के मुखोत्सव में उमड़े श्रद्धालु, रविवार को सीएम कल्याणोत्सव में लेंगे हिस्सा, जोरदर तैयारियां

हैदराबाद: श्रीराम नवमी के उपलक्ष्य में भद्राचलम में मुखोत्सव (तेलुगु-येदुर्कोलु) भव्य रूप से मनाया जा रहा है। भगवान श्रीराम के दर्शन के लिए श्रद्धालुओं की भीड़ उमड़ पड़ी है। तेलुगू राज्यों से श्रद्धालु कल्याण तलम्बरालु (अक्षत) लेकर पैदल मंदिर पहुंच रहे हैं। इसके चलते भद्राचलम एक तीर्थस्थल बन गया है। श्रद्धालु पैदल जुलूस के रूप में तलम्बरालु को अपने सिर पर रखकर मंदिर पहुंचकर भगवान को अर्पित कर रहे है। कतारें भक्तों से खचाखच भरी हुई हैं। भक्त भगवान श्रीराम के दर्शन के लिए इंतजार कर रहे हैं।

सीएम रेवंत रेड्डी 6 अप्रैल को मिथिला स्टेडियम में होने वाले सीताराम कल्याणओत्सव भाग लेंगो और रेशमी वस्त्र अर्पित करेंगे। स्टेडियम में सेक्टर स्थापित किए गए हैं और फॉग मशीनों के जरिए ठंडक प्रदान की जा रही है। भक्तों के लिए 2.50 लाख लड्डू तैयार रखे गये हैं। श्रद्धालुओं को 2.50 क्विंटल तलम्बरालु वितरित करने के लिए 80 काउंटर भी स्थापित किए गए हैं।

दूसरी ओर, सुरक्षा व्यवस्था सुनिश्चित करने के लिए 1800 पुलिस कर्मियों को तैनात किया गया है। पुलिस ने श्रद्धालुओं को क्यूआर कोड के माध्यम से दी जाने वाली सुविधाओं के बारे में जानकारी देने के लिए प्रमुख चौराहों पर फ्लेक्सी बैनर लगाए हैं। राज्यपाल जिष्णु देव वर्मा 7 तारीख को राज्याभिषेक के लिए आ रहे हैं। लोक कल्याण पर्व माने जाने वाले भगवान श्रीराम के पावन पर्व के लिए अयोध्या के दक्षिणी भाग में स्थित भद्राद्रि के दिव्य मंदिर सुंदरता से सुसज्जित किया गया।

यह भी पढ़ें-

భద్రాద్రి రామయ్య ఎదుర్కోలు ఉత్సవం, పోటెత్తిన భక్తులు

హైదరాబాద్ : భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరుగుతోంది. రాములోరిని చూడటానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి స్వామి వారికి కల్యాణ తలంబ్రాలతో పాదయాత్రగా భక్తులు భద్రాచలం చేరుకుంటుండటంతో భక్తాద్రిగా మారింది. పాదయాత్రగా శిరస్సుపై తలంబ్రాలను తీసుకుని ఆలయానికి చేరుకుని స్వామికి సమర్పించారు. క్యూలైన్లలో భక్తులు కిటకిటలాడారు. సీతారామయ్య దర్శనం కోసం భక్తులు వేచి చూశారు.

ఏప్రిల్ 6న మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్నారు. స్టేడియంలో సెక్టార్లు ఏర్పాటు చేసి పొగమంచు యంత్రాల ద్వారా చల్లదనం కల్పిస్తున్నారు. 2.50లక్షల లడ్డూలు భక్తుల కోసం సిద్ధం. చేశారు. 2.50 క్వింటాళ్ల తలంబ్రాలను కూడా భక్తులకు పంపిణీ చేసేందుకు 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు క్యూఆర్ కోడ్ ద్వారా భక్తులకు కల్పించే సదు పాయాలను తెలియజేసేలా ఫ్లెక్సీలు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు. పట్టాభిషేకానికి 7వ తేదీన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వస్తున్నారు. లోక కల్యాణంగా భావించే రాములోరి కల్యాణానికి దక్షిణ అయోధ్య భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X