चारमीनार अग्नि दुर्घटना में मरने वाली संख्या बढ़कर हो गई ग्यारह, दो की हालत गंभीर, CM ने ली जानकारी और दिये ये निर्देश

हैदराबाद: चारमीनार के पास मीर चौक स्थित गुलबर हाउस में रविवार सुबह लगी अग्नि दुर्घटना में मरने वालों की संख्या 11 हो गई है। अग्निशमन विभाग ने बताया कि मृतकों में चार बच्चे, चार पुरुष और तीन महिलाएं शामिल हैं। इस अग्नि दुर्घटना में चार परिवार आग में फंस गए। हालांकि, अग्निशमन एवं बचाव कर्मियों ने 16 लोगों को बचा लिया। इनमें से तीन का अस्पताल में इलाज चल रहा है और डॉक्टरों ने बताया कि दो की हालत गंभीर है।

इसी क्रम में सीएम रेवंत रेड्डी ने इस अग्नि दुर्घटना की जानकारी ली। उन्होंने आश्वासन दिया कि सरकार पीड़ित परिवारों को आवश्यक सहायता प्रदान करेगी। मुख्यमंत्री रेवंत ने मंत्री पूनम प्रभाकर को तुरंत घटनास्थल पर जाने के निर्देश दिए। उन्होंने दुर्घटना पीड़ितों को बेहतर चिकित्सा सुविधा उपलब्ध कराने के आदेश दिए। दूसरी ओर केंद्रीय मंत्री जी. किशन रेड्डी ने घटनास्थल का निरीक्षण किया और प्रभावित परिवारों से बात की तथा आग की घटना के बारे में विस्तृत जानकारी ली।

मृतकों की पहचान अभिषेक मोदी (30), आरुषि जैन (17), हर्षाली गुप्ता (7), शीतल जैन (37), राजेंद्र कुमार (67), सुमित्रा (65), मुन्नीबाई (72) और इराज (2) के रूप में हुई है। मृतकों में से तीन का विवरण अभी भी ज्ञात नहीं हुआ है।

Also Read-

చార్మినార్ దగ్గర భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి

హైదరాబాద్ : ఆదివారం తెల్లవారుజామున చార్మినార్ సమీపంలోని మీర్ చౌక్ లో గుల్బార్ హౌస్ లో సంభవించిన అగ్నిప్రమాదఘటనలో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు పురుషులు, మరో ముగ్గురుమహిళలు ఉన్నట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో నాలుగు కుటుంబాలు మంటల్లో చిక్కుకోగా.. అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది 16 మందిని కాపాడారు. వీరిలో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తాజాగా ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధిత కుటుంబాలతో మాట్లాడి అగ్నిప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చనిపోయిన వారిలో అభిషేక్‌ మోడీ (30), ఆరుషి జైన్‌ (17), హర్షాలి గుప్తా (7), షీతల్‌ జైన్‌ (37), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72), ఇరాజ్‌ (2) ఉన్నారు. చనిపోయిన వారిలో ఇంకా ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X