सीएम रेवंत रेड्डी ने दी मुस्लिम समुदाय को रमजान पर्व की शुभकामनाएं, बोले- “सभी लोग मिल-जुलकर सुख-शांति से रहें”

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने पवित्र रमजान पर्व के अवसर पर मुस्लिम समुदाय को शुभकामनाएं दी हैं। मुस्लिम भाई-बहनों को अपने परिवार के सदस्यों, रिश्तेदारों के साथ खुशी-खुशी रमजान का त्योहार मनाने की शुभकामनाएं देते हुए रेवंत रेड्डी ने कहा कि उपवास और प्रार्थनाओं के साथ आध्यात्मिक चिंतन बढ़ाने वाला यह त्योहार भाईचारे को बढ़ावा देते हुए मनाये।

रेवंत रेड्डी ने आगे कहा कि मुसलमानों के कल्याण के लिए उनकी सरकार प्रतिबद्ध है और वह धर्मनिरपेक्षता को प्राथमिकता देता है। रमजान का त्योहार धर्मनिरपेक्षता और हमारे सामंजस्य का प्रतीक है। मुसलमानों की पवित्र पुस्तक कुरान के उद्गम का महीना रमजान में मुसलमानों द्वारा अपनाए जाने वाले कठोर उपवास, प्रार्थनाएं, जकात और फितरा के नाम पर गरीबों को दान धर्म मानवता के लिए आदर्श हैं।

मुख्य मंत्री ने याद दिलाया कि गंगा-जमुना तहजीब का प्रतीक है। तेलंगाना सरकार और मुस्लिम अल्पसंख्यकों के उत्थान को सर्वोच्च प्राथमिकता देती है। इस अवसर पर रेवंत रेड्डी ने कहा कि तेलंगाना में समृद्धि हो और सभी लोग मिल-जुलकर सुख-शांति से रहें। इसके लिए उन्होंने अल्लाह से दुआ की है।

Also Read-

ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో సంతోషంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు.

ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ఈ పండుగ సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, లౌకికవాదానికి పెద్దపీట వేస్తామని ఆయన పేర్కొన్నారు.

‘రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా దువా ఉండాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X