सीएम रेवंत रेड्डी ने चंद्रबाबू नायडू को किया फोन और जीत पर दी बधाई, इन मुद्दों पर की चर्चा

हैदराबाद : तेलंगाना के सीएम रेवंत रेड्डी ने आंध्र प्रदेश विधानसभा चुनाव में जीत के लिए टीडीपी प्रमुख चंद्रबाबू नायडू को बधाई दी है। रेवंत रेड्डी ने चंद्रबाबू को फोन किया और एपी के सीएम के रूप में कार्यभार संभालने के अवसर पर बधाई दी। गौरतलब है कि चंद्रबाबू 12 जून को मुख्यमंत्री के रूप में शपथ लेने वाले है।

साथ ही दोनों राज्यों के बीच अच्छे संबंध जारी रखने और विभाजन अधिनियम से संबंधित लंबित मुद्दों को सुलझाने में सौहार्दपूर्ण सहयोग करने पर विश्वास व्यक्त किया। सीएम रेवंत ने महबूबाबाद में एमपी नतीजों की समीक्षा की। कार्यक्रम में मंत्री सीताक्का, एमपी बलराम नायक और मुख्यमंत्री के सलाहकार वेम नरेंद्र रेड्डी ने भाग लिया।

यह भी पढ़ें-

చంద్రబాబు నాయుడుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. చంద్రబాబుకు ఫోన్ చేసిన రేవంత్.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి సహృదయంతో సహకరించాలని కోరారు. మహబూబాబాద్ ఎంపీ ఫలితాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X