हैदराबाद में कोयला खदानों की नीलामी आज, श्रावणपल्ली ब्लॉक पर है प्रबंधन की नज़र

हैदराबाद : केंद्रीय कोयला एवं खान मंत्री जी किशन रेड्डी 21 जून को वाणिज्यिक कोयला खदानों की नीलामी का शुभारंभ करेंगे। नीलामी में शामिल होने वाले ब्लॉकों में तेलंगाना का श्रावण पल्ली ब्लॉक भी शामिल है। मंत्री बनने के बाद किशन शुक्रवार को तेलंगाना में कोयला मंत्रालय की यह पहली बड़ी गतिविधि है।

मंचेरियल जिले के गोदावरी कोयला क्षेत्र में स्थित श्रावणपल्ली कोयला ब्लॉक 18.63 वर्ग किलोमीटर में फैला है। इसमें से 10.18 वर्ग किलोमीटर नीलामी के लिए उपलब्ध है। इसमें लगभग 420.5 मीटर की गहराई पर 119.9 मिलियन टन कोयला भंडार होने का अनुमान है।

सोचने की बात यह है कि बीआरएस और कांग्रेस तेलंगाना के कोयला ब्लॉकों की नीलामी का विरोध कर रहे हैं। वहीं कोयला मंत्रालय की ओर से जारी एक विज्ञप्ति में बताया गया है कि उपमुख्यमंत्री मल्लू भट्टी विक्रमार्क इस कार्यक्रम में मौजूद रहेंगे। इससे पहले कोयागुडेम ब्लॉक की नीलामी एससीसीएल की भागीदारी के बिना की गई थी और एक निजी फर्म ने बोली जीती थी।

बीआरएस से संबद्ध तेलंगाना बोग्गू गनी कार्मिक संघम (टीबीजीकेएस) ने श्रावणपल्ली ब्लॉक की नीलामी का विरोध किया है। टीएनआईई से बात करते हुए टीबीजीकेएस के महासचिव मिरयाला राजी रेड्डी ने सिंगरेनी पर पड़ने वाले प्रभाव के बारे में चिंता व्यक्त की है और रॉयल्टी भुगतान से वित्तीय बोझ से बचने के लिए नीलामी के बिना सीधे आवंटन की मांग की है। यह 4 फीसदी से 30 फीसदी तक है। इस बीच, कोयला मंत्रालय ने कहा कि कोयला क्षेत्र में नीलामी पारदर्शी से होगी। (एजेंसियां)

यह भी पढ़ें-

హైదరాబాద్ : దేశ‌ వ్యాప్తంగా బొగ్గు గ‌నుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ వేలం జ‌ర‌గ‌నుంది. ఇందులో మంచిర్యా ల జిల్లాలోని మంద‌మ‌ర్రి ఏరియాకు చెందిన శ్రావ‌ణ్‌ప‌ల్లి బ్లాక్ సైతం వేలం వేయ‌నున్నా రు. ఈ బ్లాక్ ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని సింగ‌రేణి యాజ‌మాన్యం భావిస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దాన్ని చేజార‌నీయొద్దని, లేక‌ పోతే ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు క‌లుగుతా య‌ని ఆందోళ‌న వ్యక్తం చేస్తోంది. సింగరేణి ప్రాంతాల్లో ఉన్న గనులకు గతంలో ఆ సంస్థే పూర్తి హక్కుదారుగా ఉండేది.

కేవలం ప‌ర్యా వ‌ర‌ణంతో పాటు గనుల తవ్వకానికి సంబం ధించిన అనుమ‌తులు మాత్రమే పొందాల్సి ఉండేది. కేంద్ర ప్రభుత్వం మైన్స్ అండ్ మిన రల్స్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ చట్టం తీసుకురావడంతో ఏ సంస్థ అయినా వేలం ద్వారా నే కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాల్సి వ చ్చింది. అయితే బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొ నేందుకు సింగరేణి సంస్థకు గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వలేదు. ఎట్టి ప‌రిస్థితుల్లో వేలంలో పాల్గొన‌బోమ‌ని కేంద్ర ప్ర భుత్వం ఇక్కడి బ్లాక్‌ల‌ను సింగ‌రేణికే కేటా యించాల‌ని పట్టుబడుతోంది. అదే స‌మ‌ యంలో గనుల విస్తరణకు అనుమ‌తులు రా లేదు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని సింగ‌రేణి యాజ‌మాన్యం ఆందోళ‌న వ్యక్తం చేసింది.

కేంద్రం వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని సైతం ఉంది. అక్కడ 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలు ఉన్నట్లు భూగర్భ సర్వేలో తే లింది. దీంతో ఈ గనిని దక్కించుకునేందు కు సింగరేణి ప్రయతిస్తోంది. అందుకోసం తొలిసారి గనుల వేలంలో పాల్గొనాలని భా విస్తోంది. సింగరేణి సంస్థ గతంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదు. తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను వేలంతో సంబంధం లేకుం డా డైరెక్టుగా కేటాయించాలని సింగరేణి గతంలో పలుమార్లు కేంద్ర బొగ్గుశాఖను వి జ్ఞప్తి చేసింది. వేలానికి దూరంగా ఉండడం తో సత్తుపల్లి-3, కోయగూడెం బొగ్గు గను లను ప్రైవేటు బొగ్గు కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా శ్రావణపల్లి గనులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థ భావిస్తోంది.

గ‌తంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి ప‌రిస్థితు ల్లో వేలంలో పాల్గొనేందుకు అనుమ‌తి ఇవ్వ క‌పోవ‌డంతో ఒక రకంగా సింగ‌రేణి న‌ష్టపోయింది. ఈ నేప‌థ్యంలోనే తాము వేలంలో పాల్గొనేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సింగ‌రే ణి యాజ‌మాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని కో రింది. వేలంలో పాల్గొంటే ఏవైనా స‌మ‌స్యలు ఉంటాయా? అని పూర్తి స్థాయిలో ఆరా తీ సిన ప్రభుత్వం సింగ‌రేణి వేలంలో పాల్గొనేందుకు అనుమ‌తి ఇచ్చింది.

సింగరేణి సమీప ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుందన్న కారణంతో ప్రైవేటు కంపెనీలు పోటీ పడే ఛాన్స్ తక్కువగా ఉండగా, భారీ ఆధునిక యంత్రాలు, రవాణా సదుపాయా లు, మ్యాన్ పవర్ ఉండడం సింగరేణికి కలి సొచ్చే అంశం అని చెబుతున్నారు. ఈ నేప‌ థ్యంలోనే శుక్రవారం జ‌ర‌గ‌నున్న బొగ్గు బ్లాక్‌ ల వేలం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే, కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ‌కే చెందిన కిష‌న్‌రెడ్డి ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాక్‌లు అన్నీ సింగ‌రేణికే కేటాయించాల‌ని కోరుతున్నారు. అలా చేస్తే సంస్థకు ఇబ్బందు లు త‌ప్పుతాయ‌ని చెబుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X