Heavy Rain: नहर में बहकर आये कार में मिला शव, दहशत में लोग

हैदराबाद: तेलंगाना के सूर्यापेट जिले के कोदाडा में बारिश ने तबाही मचाई है। शहर के कई इलाके पहले से ही भारी बारिश के कारण पानी में डूबे हुए हैं। स्थानीय लोगों को बाढ़ के पानी में बहकर आये एक कार में एक शव मिला। स्थानीय लोगों ने पुलिस को शव के बारे में सूचित किया। कोदाडा नगर पालिका में भारती पब्लिक स्कूल के पास नहर में दो कारें बहकर आई। एक कार में एक व्यक्ति का शव पाया गया। पुलिस ने मृतक की पहचान गांधी नगर के नागम रवि के रूप में की है। नहर मौजूद कारों को क्रेन की मदद से बाहर निकाला गया। शव को पोस्टमॉर्टम के लिए सरकारी अस्पताल भेज दिया गया।

इसी क्रम में कल से भारी बारिश के कारण सूर्यापेट जिले का कोदाडा शहर जलजमाव में फंस गया है। हर कॉलोनी में बाढ़ का पानी दिखाई दे रहा है। अन्य इलाकों से कोदाडा की ओर आने वाले यातायात को रोक दिया गया है। हुजूरनगर रोड पर एक व्यक्ति नहर में डूब गया। कर्मचारी उसकी तलाशी कर रहे हैं। कोदाडा में में कल से बिजली न होने से लोग परेशान हैं। स्थानी लोगों ने कहा कि पानी नहीं मिलने के कारण उन्हें दिक्कतों का सामना करना पड़ रहा है। सूर्यापेट जिला कलेक्टर तेजस नंदलाल और आरडीओ सूर्यनारायण ने शहर के बाढ़ प्रभावित क्षेत्रों का दौरा किया। लोगों को परेशानी से बचाने के लिए अधिकारियों को कदम उठाने का आदेश दिया गया।

संबंधित खबर-

కోదాడలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడలో వాన బీభత్సం సృష్టించింది. ఇప్పటికే పట్టణంలోని చాలా ఏరియాలు నీట మునిగాయి. వరద నీటిలో కొట్టుకొచ్చిన కారులో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. కోదాడ మున్సిపాలిటీలోని భారతి పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న కాలువలో రెండు కార్లు కొట్టుకొచ్చాయి. కారులో ఒకరు చనిపోయాయి ఉన్నారు. గాంధీ నగర్ కు చెందిన నాగం రవి మృతుడిగా పోలీసులు గుర్తించారు. నాలాలో ఉన్న కార్లను క్రేన్ సాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నిన్నటి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ జలదిగ్భందంలో చిక్కుకుంది. ఏ కాలనీలో చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి కోదాడకు రాకపోకలు బంద్ అయ్యాయి. హుజుర్ నగర్ రోడ్డులో పక్కన ఉన్న కాలువలో గల్లంతు అయ్యాడు ఓ వ్యక్తి. గాలింపు చర్యలు చేపట్టిన సిబ్బంది. నిన్నటి నుంచి పట్టణంలో కరెంట్ లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రజలు. పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, ఆర్డీవో సూర్యనారాయణ. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X