తెలంగాణ మేధావులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరుస సమావేశాలు, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ తో భేటీ

హైదరాబాద్ : ఈనెల 25న నుంచి నిర్వహించనున్న జాగృతి జనంబాట కార్యక్రమం ప్రారంభానికి ముందు మేధావులను కలిసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న కల్వకుంట్ల కవిత.

Also Read-

ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయి సమస్యలు, ఇతర సమస్యల పై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X