तेलंगाना कैबिनेट की बैठक गुरुवार को, सरपंच चुनाव समेत इन मुद्दों पर होगी चर्चा और लिए जाएंगे फैसले

हैदराबाद: तेलंगाना मंत्रिमंडल की बैठक गुरुवार को होगी। यह बैठक मुख्यमंत्री रेवंत रेड्डी की अध्यक्षता में होगी। कैबिनेट की बैठक दोपहर 2 बजे डॉ. बीआर अंबेडकर तेलंगाना सचिवालय में होगी। इस बैठक में स्थानीय निकाय चुनाव सहित अनेक मुद्दों पर चर्चा होने और फैसले लिये जाने की संभावना है।

इस बैठक में इस वर्ष के बजट सत्र के आयोजन तथा उन सत्रों में पेश किए जाने वाले विधेयकों पर भी चर्चा की जाएगी तथा उन्हें मंजूरी दी जाएगी। ज्ञातव्य है कि स्थानीय निकाय चुनावों के संचालन के लिए तेलंगाना में बी.सी. जाति जनगणना सर्वेक्षण किया गया था। सरकार को रिपोर्ट पहले ही मिल चुकी है।

हालाँकि, कुछ लोगों द्वारा जाति जनगणना में विवरण दर्ज नहीं किये जाने के कारण दूसरी बार आयोजित की गयी। कैबिनेट बैठक में इस मुद्दे पर भी चर्चा होगी। इसके अलावा, जब एससी वर्गीकरण पर रिपोर्ट प्राप्त हुई, तो इसके अंतर्गत अनेक समुदाय की ओर से विभाजन के संबंध में अनुरोध प्राप्त हुए। इस मुद्दे पर भी चर्चा होने और महत्वपूर्ण नीतिगत निर्णय लेने की संभावन है। स्थानीय निकाय चुनावों में पिछड़ी जातियों के लिए 42 प्रतिशत आरक्षण, अनुसूचित जाति वर्गीकरण और हैदराबाद क्षेत्रीय रिंग रोड तक एचएमडीए के दायरे का विस्तार जैसे प्रमुख मुद्दों पर चर्चा की जाएगी।

रेवंत सरकार ने ‘इंदिरा महिला शक्ति’ को मजबूत करने पर ध्यान केंद्रित किया। हाल ही में स्वयं सहायता समूहों को पेट्रोल पंप भी आवंटित किये गये हैं। तेलंगाना आरटीसी किराये की बसों का मालिक बनने के अवसर महिला समूहों को प्रदान करने जैसे कार्यक्रम भी लागू किए हैं। कैबिनेट बैठक में इंदिरा महिला शक्ति योजना के माध्यम से कुछ अन्य कार्यक्रमों के क्रियान्वयन पर भी चर्चा होगी।

यादागिरिगुट्टा देवस्थानम बोर्ड के संबंध में एक महत्वपूर्ण निर्णय लिया जाएगा। धर्मस्व संशोधन विधेयक पर भी मंत्रिमंडल में चर्चा होने तथा उसे मंजूरी दिए जाने की भी संभावना है। इसी क्रम में रैतुभरोसा निधि के भुगतान, इंदिराम्मा आत्मीय भरोसा योजना, इंदिराम्मा इंडला लाभार्थियों के चयन, निधि जारी करने और नए राशन कार्ड जारी करने की प्रक्रिया और अन्य मुद्दों पर चर्चा के बाद महत्वपूर्ण निर्णय लिए जाएंगे।

Also Read-

గురువారం తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఈ భేటీ జరగనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సెక్రటేరియట్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు సహాపలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైనా ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణలో బీసీ కులగణనను సర్వే నిర్వింహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది.

అయితే కులగణలో కొందరు వివరాలు నమోదు చేసుకోకపోటవంతో రెండోసారి నిర్వహించారు. ఈ అంశంపైనా మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై నివేదిక అందగా.. అందులోని గ్రూపుల విభజనపై పలు వర్గాల నుంచి వినతులు వచ్చాయి. ఈ అంశంపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, HMDA పరిధిని హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించటం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.

‘ఇందిరా మహిళా శక్తి’ని బలోపేతం చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇటీవల స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్‌ పంపులను సైతం కేటాయించింది. తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సుల్లో ఓనర్లుగా మహిళా సంఘాలకు అవకాశమివ్వడం వంటి కార్యక్రమాలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. వీటితోపాటు మరికొన్ని కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అమలు చేయడంపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.

యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోన్నారు. ఎండోమెంట్‌ సవరణ బిల్లును కూడా మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక రైతుభరోసా నిధుల చెల్లింపు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదల, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తదితర అంశాలపై మరోసారి చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X