बीजेपी अध्यक्ष रामचंद्र राव को स्वामी विवेकानंद एक्सीलेंस अवार्ड-2026, उन्होंने किया यह आह्वान

हैदराबाद : भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, पूर्व विधान परिषद सदस्य एवं तेलंगाना बीजेपी अध्यक्ष एन. रामचंद्र राव ने कहा कि स्वामी विवेकानंद ने विश्व मंच पर सनातन धर्म की महानता का उद्घोष किया था। वे शनिवार को स्वामी विवेकानंद की 164वीं जयंती के अवसर पर तेलंगाना इंटेलेक्चुअल्स फोरम की ओर से तारनाका स्थित उनके आवास पर आयोजित कार्यक्रम में यह बात कही हैं। उन्होंने युवाओं से आह्वान किया कि वे स्वामी विवेकानंद को अपना आदर्श बनाएं और राष्ट्र की एकता एवं विकास में अपना योगदान देते हुए प्रेरणादायी जीवन व्यतीत करें।

इस दौरान तेलंगाना इंटेलेक्चुअल्स फोरम के अध्यक्ष डॉ. राज नारायण मुदिराज ने युवाओं से भ्रष्टाचार, अराजकता, अवैध गतिविधियों और सामाजिक बुराइयों के खिलाफ संघर्ष करने का आह्वान किया। राष्ट्रीय पर्यावरणविद एवं प्रख्यात शिक्षाविद् डॉ. लायन कोमटिरेड्डी गोपाल रेड्डी ने स्पष्ट किया कि आने वाले भारत की सशक्त नींव युवा ही हैं।

पिछले 45 वर्षों से छात्र एवं युवा संगठनों में निरंतर सेवा, एक प्रमुख उच्च न्यायालय अधिवक्ता के रूप में हजारों लोगों के लिए कानून और न्याय पर जागरूकता शिविरों के आयोजन तथा भारतीय जनता पार्टी में विभिन्न पदों पर कार्य करते हुए विधान परिषद सदस्य से लेकर वर्तमान में प्रदेश अध्यक्ष बनने तक की उनकी अमूल्य सेवाओं के लिए एन. रामचंद्र राव को स्वामी विवेकानंद एक्सीलेंस अवार्ड 2026 प्रदान किया गया। इस वर्ष तेलंगाना से केवल एक ही व्यक्ति को दिया जाने वाला यह प्रतिष्ठित पुरस्कार रामचंद्र राव को दिया गया।

संबंधित खबर-

यह पुरस्कार तेलंगाना इंटेलेक्चुअल्स फोरम के अध्यक्ष डॉ. राज नारायण मुदिराज ने सचिव प्रोफेसर मोहम्मद अख्तर अली, उस्मानिया विश्वविद्यालय के लोक प्रशासन विभाग के सहायक प्रोफेसर डॉ. रवितेजा चौहान, शिक्षाविदों, टीआईएफ समन्वयक जी. वेणुगोपाल एवं अन्य गणमान्य व्यक्तियों की उपस्थिति में प्रदान किया। इस अवसर पर रामचंद्र राव को पुष्पमाला, शॉल एवं स्मृति चिन्ह भेंट कर सम्मानित किया गया तथा पुरस्कार प्राप्ति पर उन्हें हार्दिक बधाई दी गई।

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావుకు స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు 2026 ప్రధానం

స్వామి వివేకానంద సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారని భారతీయ జనతా పార్టీ మరియు మాజీ శాసన మండలి సభ్యులు N. రామచంద్రరావు అన్నారు. శనివారం తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తార్నాకలోని ఆయన నివాసంలో స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపాలని దేశ సమగ్రత, ఐక్యదాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు, సాంఘిక దురాచారాలకు యువత వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జాతీయ పర్యావరణవేత్త ప్రముఖ విద్యావేత్త డాక్టర్ లయన్. కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత రేపటి భారతదేశానికి బలమైన పునాదులని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గత 45 సంవత్సరాలుగా విద్యార్థి, యువజన విభాగాల్లో నిరంతరం సేవలందిస్తూ, ప్రముఖ హైకోర్టు న్యాయవాదిగా ఎన్నో వేల మందికి చట్టం, న్యాయం పట్ల అవగాహన శిబిరాలు నిర్వహించి జాగృతి చేసినందుకు, భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి శాసనమండి సభ్యులుగా గెలిచి నేడు రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా ఎనలేని సేవలందిస్తున్న ఎన్. రామచందర్రావుకు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుండి నుండి ఒక్కరికి ఇచ్చే స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు 20 26 ను మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ తో పాటు కార్యదర్శి ప్రొఫెసర్ మహమ్మద్ ఆక్తేర్ అలీ, ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవితేజ చౌహన్, విద్యావేత్తలు, టిఐఎఫ్ కోఆర్డినేటర్ జి వేణుగోపాల్ తదితరులు రామచందర్రావుకు పూలమాల, శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించి అవార్డు ప్రధానం చేసి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X