हैदराबाद : सुल्तान बाजार स्थित एसबीआई हेडक्वार्टर में शनिवार को सुबह हुई गोलीबारी से शहर में हड़कंप मच गया। स्कूटर पर आए हमलावरों ने कपड़ा व्यापारी रिशाद पर सुबह करीब 6.50 से 7 बजे के बीच ATM में कैश जमा करते समय गोली चलाई और वहां से 6 लाख रुपये कैश लेकर भाग गए।

पुलिस ने तुरंत रिशाद को इलाज के लिए उस्मानिया हॉस्पिटल पहुंचाया। मौके पर पहुंची फोरेंसिक टीम ने सबूत इकट्ठा किए। बाद में, एडिशनल सीपी श्रीनिवास ने खैरताबाद ज़ोन डीसीपी शिल्पावली के साथ मौके का मुआयना किया।

इस मौके पर शिल्पावली ने कहा कि पता चला है कि दो आरोपियों ने रिशाद पर गोली चलाई। मौके से दो गोलियां बरामद की गईं। सीसीटीवी फुटेज के आधार पर आरोपी स्कूटर पर आए और गोलियां चलाईं। इसके बाद कैश लेकर चादरघाट की ओर चले गए। शिल्पावली ने बताया कि आरोपियों के शहर छोड़ने से पहले उन्हें पकड़ने के लिए स्पेशल टीमें तैनात की गई हैं।
Also Read-
కోఠి SBI కార్యాలయం వద్ద కాల్పులు, డీసీపీ శిల్పవల్లి కీలక ప్రకటన
హైదరాబాద్ : కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఇవాళ ఉదయం జరిగిన కాల్పులు నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. స్కూటర్పై వచ్చిన దుండగులు, రిషద్ అనే వస్త్ర వ్యాపారి ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేస్తుండగా ఉదయం 6.50 నంచి 7 గంటల ప్రాంతంలో అతడిపై కాల్పులు జరిపి ఏకంగా రూ. 6 లక్షల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు.
వెంటనే పోలీసులు రిషద్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలను సేకరించింది. అనంతరం స్పాట్ను ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లితో కలిసి అడిషనల్ సీపీ శ్రీనివాస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ రిషద్పై ఇద్దరు నిందితులు కాల్పులు జరిపినట్లుగా గుర్తించామని తెలిపారు. స్పాట్లో రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులు స్కూటర్పై వచ్చి కాల్పులు జరిపారని, అనంతరం వారు నగదుతో చాదర్ఘాట్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని చెప్పారు. నిందితులు నగరం దాటి వెళ్లకముందే పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దింపామని డీసీపీ శిల్పవల్లి ప్రకటించారు. (ఏజెన్సీలు)
