भद्राद्री में भव्य रूप से श्री सीताराम कल्याणोत्सव, सीएम रेवंत रेड्डी ने भेंट किये रेशमी वस्त्र, झूम उठे श्रद्धालु

हैदराबाद/भद्राद्री : भद्राद्री में श्री सीताराम कल्याणोत्सव धूमधाम से जारी है। वैदिक मंत्रों के बीच हो रही श्री सीताराम कल्याणोत्सव को देखने के लिए हजारों भक्त उमड़ पड़े हैं। तेलुगु राज्यों से भी बड़ी संख्या में श्रद्धालु आए हैं। भद्रादी में हर तरफ श्रीराम का नाम गूंज रहा है। मिथिला स्टेडियम वैकुंठ जैसा दिखाई दे रहा है। खास तौर पर सजाए गए और खूबसूरती से बनाए गए वेडिंग हॉल में श्रीसीताराम कल्याणोत्स देखकर श्रद्धालु भक्ति में झूम उठे है।

इसी क्रम में मुख्यमंत्री रेवंत रेड्डी अपनी पत्नी के साथ भद्राद्री आये हैं। सरकार की ओर से उन्होंने भगवान श्रीराम को रेशमी वस्त्र भेंट किए। इस अवसर पर डिप्टी सीएम भट्टी विक्रमार्क, मंत्री पोंगुलेटी श्रीनिवास और उनकी पत्नी और धर्मस्व मंत्री कोंडा सुरेखा सीएम रेवंत के साथ मौजूद थे। बाद में मंदिर के पंडितों ने मंडप में भक्तों को कल्याण विशिष्टता के बारे में समझाया। सबसे पहले मुख्यमंत्री और अन्य मंत्रियों ने भद्राचलम में 351 करोड़ रुपये के विकास कार्यों का शिलान्यास किया। मुख्यमंत्री रेवंत रेड्डी ने कहा कि भद्राद्री के श्री साताराम मंदिर को एक प्रमुख आध्यात्मिक स्थान के रूप में विकसित किया जाएगा।

इससे पहले, विश्वक्सेन पूजा और पुण्यहावचन किया गया। भगवान श्रीराम को सीता को सामने बैठाया गया। प्रवरण, मोक्ष बंधन, यज्ञोपवीत, वर पूजा, विशेष सजावट की गई और मधु परकाल को अर्पित किया गया। इस अवसर पर, भक्त रामदास द्वारा बनाया गया पच्चल पदक श्रीराम को और इमली पत्तों का पदक सीता माता को दिया गया। ठीक 12 बजे भक्तों के जय जय के नारों के बीच अभिजीत लग्न मुहुर्त पर शादी की गई।

Also Read-

కన్నుల పండువగా శ్రీ సీతారాములవారి కల్యాణోత్సవం, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : భద్రాద్రిలో శ్రీ సీతారాములవారి కల్యాణోత్సవం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేదమంత్రోచ్ఛారణ నడుమ సాగుతోన్న రాములోరి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా హాజరయ్యారు. ఆద్యంతం శ్రీరామ నామంతో భద్రగిరి మారుమ్రోగుతోంది. మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించగా ప్రత్యేకంగా అలంకరించిన శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో నిర్వహించిన రామయ్య కళ్యాణం చూసి భక్తులు భక్తి పారవస్యంతో పులకించిపోయారు.

కాగా.. సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా భద్రాద్రికి విచ్చేశారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దంపతులు, దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ సీఎం వెంట వచ్చారు. అనంతరం మండపంలోని భక్తులకు దేవస్థానం పండితులు కల్యాణ ప్రాసస్థ్యం ను వివరించారు. తొలుత భద్రాచలంలో రూ.351 కోట్ల అభివృద్ధిపనులకు సీఎం, మంత్రులు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి రామాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి రామయ్యకు అభిముఖంగా సీతమ్మ వారిని ఆసీనులను చేశారు. ప్రవరణ, మోక్షబంధనం, యజ్ఞోపవీతం, వర పూజ, స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి మధుపర్కాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం వరుడైన రామయ్యకు, చింతాకు పతకం వధువు సీతమ్మకు, శ్రీరామమాడను లక్ష్మణ స్వామికి అలంకరింపజేశారు. సరిగ్గా 12 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X