BIG Breaking News:तेलंगाना की राजनीति में हड़कंप, देर रात कांग्रेस में शामिल हो गये BRS के वो छह MLC

हैदराबाद: विधानसभा और संसद चुनाव में करारी हार झेलने वाली बीआरएस पार्टी को झटके पर झटके लग रहे हैं। बीआरएस के अध्यक्ष केसीआर को इस बार उनकी ही पार्टी के एमएलसी ने ऐसा झटका दिया, जिसकी किसी को उम्मीद नहीं थी। गुरुवार देर रात बीआरएस पार्टी के छह विधायक कांग्रेस में शामिल हो गये। इससे तेलंगाना की राजनीति में हड़कंप मच गया।

बिना किसी धूम-धड़ाके और अप्रत्याशित रूप से शामिल प्रक्रिया पूरी हो गई। रात करीब 1 बजे बीआरएस एमएलसी ने सीएम रेवंत रेड्डी और कांग्रेस मामलों की प्रभारी दीपा दास मुंशी की मौजूदगी में कांग्रेस पार्टी में शामिल हो गये। शामिल होने वालों में एमएलसी बस्वराजू सरैया, भानु प्रसाद, एमएस प्रभाकर, दंडे विट्ठल, येग्गे मल्लेशम और बोग्गारपु दयानंद शामिल हैं।

गुरुवार शाम शहर के एक होटल में मिले ये एमएलसी ने पार्टी बदलने का फैसला किया। हालांकि, रात 12 बजे दिल्ली दौरा समाप्त करके जुबली हिल्स आवास पहुंचे रेवंत रेड्डी के मौजूदगी में ये सभी कांग्रेस पार्टी में शामिल हो गये। सीएम रेवंत रेड्डी के साथ पूर्व मंत्री सुदर्शन रेड्डी, मंत्री पोंगुलेटी, वरिष्ठ कांग्रेस नेता सुरेंद्र रेड्डी और अन्य लोग मौजूद थे।

ఇది కూడ చదవండి-

అర్థరాత్రి కాంగ్రెస్‌లో చేరిన రుగురు ఎమ్మెల్సీలు

హైదరాబాద్ : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలింది. గులాబీ బాస్‌కు సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఎవరూ ఊహించని షాకిచ్చారు. గురువారం అర్థరాత్రి కారు పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ చేరడం సంచలన సృష్టిస్తోంది.

ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా, ఎవరూ ఊహించని విధంగా చేరికలు ముగిశాయి. ఈ మేరకు అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌ దీపా దాస్‌ మున్షీల సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్‌, ఎంస్ ప్రభాకర్, దండె విఠల్‌, యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ ఉన్నారు.

కాగా, గురువారం సాయత్రం నగరంలోని ఓ హోటల్లో సమావవేశమైన ఎమ్మెల్సీలు పార్టీ మారాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, రాత్రి 12 దాటాక ఢిల్లీ పర్యటన ముగించుకుని జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరకున్న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం వెంట మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సురేందర్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X