Sheep Distribution Scam : भेड़ वितरण घोटाला मामले में दो और अधिकारी गिरफ्तार, भेज गये जेल

हैदराबाद : तेलंगाना में हड़कंप मचाने वाली भेड़ वितरण योजना में अनियमितताओं की जांच कर रहे भ्रष्टाचार निरोधक ब्यूरो (एसीबी) ने हाल ही में दो और अधिकारियों को गिरफ्तार किया है। इस साल फरवरी में एसीबी अधिकारियों ने चार सरकारी अधिकारियों को गिरफ्तार किया था। भेड़ वितरण योजना में 700 करोड़ रुपये का भ्रष्टाचार हुआ है। इसी क्रम में उनसे जुटाई गई जानकारी से और गहराई से जांच करने वाली एसीबी अधिकारियों ने ताजा दो और प्रमुख अधिकारियों को गिरफ्तार किया है।

भेड़ वितरण योजना में हुए घोटाले की जांच तेज करते हुए शुक्रवार को एसीबी अधिकारियों ने दो और अधिकारियों को गिरफ्तार किया। तेलंगाना पशुपालन विभाग के सीईओ सबावत रामचंदर और ओएसडी कल्याण कुमार को गिरफ्तार किया है। एसीबी अधिकारियों ने दावा किया कि रामचंदर और कल्याण कुमार 700 करोड़ रुपये के भेड़ वितरण घोटाले में आरोपी हैं। इसी क्रम में रामचंदर और कल्याण कुमार को गिरफ्तार करने वाले एसीबी अधिकारियों ने दोनों को कोर्ट में पेश किया।

एसीबी ने फरवरी में चार अधिकारियों को गिरफ्तार किया था। कामारेड्डी पशु चिकित्सालय के सहायक निदेशक रवि मेडचल, पशुपालन विभाग के सहायक निदेशक आदित्य, रंगारेड्डी जिला भूजल अधिकारी रघुपति रेड्डी और वयस्क शिक्षा के उप निदेशक गणेश को अदालत के आदेश पर गिरफ्तार कर चंचल गुडा जेल भेज दिया। एसीबी की जांच में पता चला है कि भेड़ वितरण योजना में भ्रष्टाचार हुआ और योजना की धनराशि को निजी व्यक्तियों के सहयोग से बेनामी बैंक खातों में स्थानांतरित किया गया था।

संबंधित खबर-

గొర్రెల పంపిణీ స్కామ్‌లో ఇద్దరు అధికారులు అరెస్ట్

హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) తాజాగా మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది. ఈ గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా రూ.2.10 కోట్ల అవినీతి జరిగిందని రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో నలుగురు ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వారి నుంచి సేకరించిన సమాచారంతో మరింత లోతైన దర్యాప్తు జరిపిన ఏసీబీ.. తాజాగా మరో ఇద్దరు కీలక అధికారులను పట్టుకుంది.

గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. తెలంగాణ పశుసంవర్ధకశాఖ సీఈఓ సబావత్‌ రామ్‌చందర్‌‌తోపాటు ఓఎస్‌డీ కళ్యాణ్‌ కుమార్‌లను అరెస్ట్ చేశారు. రూ.2.10 కోట్ల గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రామ్‌చందర్, కళ్యాణ్‌ కుమార్ నిందితులుగా ఉన్నారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామ్‌చందర్, కళ్యాణ్‌ కుమార్‌లను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిద్దరినీ కోర్టులో హజరు పరిచారు.

ఇక ఫిబ్రవరిలో నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి మేడ్చల్‌ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ గణేష్‌‌లను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించింది. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడి ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్ ఖాతాల్లోకి పథకం నిధులను తరలించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X