హైదరాబాద్ : రైల్వే కాంట్రాక్టు కార్మికులకు బోనస్, జి. ఒ. ప్రకారంగా కనీస వేతనాలు అమలు చేయాలని సికింద్రాబాద్ రైల్వే భవనం వద్ద, తెలంగాణ రైల్వే కాంట్రాక్ట్ క్యాజువల్ & ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

Also Read-
ధర్నా కార్యక్రమానికి జె. వెంకటేష్, మధుసూదన్, వెంకటేష్, రమేష్ బాబు నాయకత్వం వహించారు. అనంతరం PCPO, PCMEకి వినతి పత్రం ఇవ్వడo జరిగింది. వినతి పత్రం పై అధికారులు సానుకులంగా స్సందించారు.
