एमएलसी कविता बीआरएस से निलंबित, यह है वजह

हैदराबाद: बीआरएस आलाकमान ने एमएलसी कविता को पार्टी से निलंबित कर दिया है। इस संबंध में मंगलवार को एक आधिकारिक बयान जारी किया गया। बयान में कहा गया, “पार्टी आलाकमान इस मामले को गंभीरता से ले रहा है क्योंकि पार्टी एमएलसी कविता का हालिया व्यवहार और चल रही पार्टी विरोधी गतिविधियाँ बीआरएस पार्टी के लिए हानिकारक हैं। इस संदर्भ में, पार्टी अध्यक्ष के. चंद्रशेखर राव ने कविता को तत्काल प्रभाव से पार्टी से निलंबित करने का निर्णय लिया है।”

गौरतलब है कि कविता ने कल मीडिया से कालेश्वरम मामले में राज्य सरकार की सीबीआई जाँच पर बात की। उन्होंने आरोप लगाया कि केसीआर की प्रतिष्ठा धूमिल करने का मुख्य कारण हरीश राव और संतोष का भ्रष्टाचार है। उन्होंने कहा कि हरीश राव और संतोष राव के भ्रष्टाचार के कारण इसमें मेरे पिता केसीआर पर दाग लगा है। उन्होंने आरोप लगाया कि इस साजिश के पीछे मुख्यमंत्री रेवंत रेड्डी का हाथ है। उन्होंने कहा कि वह यह देखकर दुखी हैं कि कालेश्वरम परियोजना का डर बताकर केसीआर के खिलाफ सीबीआई जाँच करवाने की कोशिश कर रहे हैं। इसके अलावा, कविता ने पूर्व मंत्री जगदीश रेड्डी के खिलाफ भी तीखी टिप्पणी की थी, जिसके चलते उन्हें आज बर्खास्त कर दिया गया।

यह भी पढ़ें-

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్ : అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవిత కు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు కే. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కాళేశ్వరం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వయిరీ వేయడంపై నిన్న కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు మరక అంటించడంలో హరీష్ రావు, సంతోష్‌ల అవినీతే ప్రధాన కారణమని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి వల్లే నా తండ్రి కేసీఆర్ చిక్కుకున్నారని అన్నారు. వీరిద్దరి వెనుక ఉండి కుట్రలు చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. కేసీఆర్‌పై అభాండాలు వేయడం కాళేశ్వరం బూచి చూపి సీబీఐ విచారణకు ప్రయత్నించడం చూసి ఆవేదన కలుగుతోందన్నారు. అంతేకాదు గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపైనా కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవాళ ఆమెపై వేటు వేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X