मिस वर्ल्ड लिमिटेड की चेयरपर्सन जूलिया एवलिन मोर्ले पहुंचीं हैदराबाद, अधिकारियों ने किया भव्य स्वागत, जानें बहुत कुछ…

हैदराबाद: ज्ञातव्य है कि मिस वर्ल्ड प्रतियोगिता-2025 के लिए तेलंगाना पूरी तरह तैयार है। प्रतियोगिता इस महीने की 7 से 31 तारीख तक जारी रहेगी। प्रतियोगिता में कुल 120 देशों की युवतियां भाग लेंगी। इस संदर्भ में मिस वर्ल्ड लिमिटेड की चेयरपर्सन और सीईओ जूलिया एवलिन मोर्ले शुक्रवार को सुबह शहर पहुंचीं। इस अवसर पर शमशाबाद हवाई अड्डे पर अधिकारियों ने उनका पारंपरिक रूप से भव्य स्वागत किया।

जूलिया शनिवार से मिस वर्ल्ड प्रतियोगिता की व्यवस्थाओं की समीक्षा करेंगी। इस दौरान उन्होंने मीडिया से कहा कि तेलंगाना सरकार के साथ यह साझेदारी राज्य की अद्भुत विरासत को वैश्विक दर्शकों के सामने प्रदर्शित करने में उपयोगी होगी। जूलिया आगे ने कहा कि यह केवल मिस वर्ल्ड प्रतियोगिता आयोजित करने के बारे में नहीं है, बल्कि महिलाओं को सशक्त बनाने और सुंदरता में एकजुट होने और स्थायी प्रभाव डालने की हमारी प्रतिबद्धता के बारे में भी है।

यह भी पढ़ें-

హైదరాబాద్‌‌కు చేరుకున్న మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్, అధికారుల ఘన స్వాగతం

హైదరాబాద్ : 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ముస్తాబైన విషయం తెలిసిందే. ఈనెల 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. పోటీల్లో మొత్తం 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌, సీఈవో జూలియా ఈవేలిన్‌ మోర్లీ ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆమెకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో ఆమెకు సంప్రదాయరీతిలో అధికారులు ఘటన స్వాగతం పలికారు.

రేపటి నుంచి మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లను జూలియా సమీక్షించనున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తో ఈ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ప్రేక్షకులకు రాష్ట్ర అద్భుత వారసత్వాన్ని చూపించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం గురించి మాత్రమే కాదు, మహిళలకు సాధికారత కల్పించడం, అందం పట్ల ఐక్యంగా ఉండే మన నిబద్ధత, స్థిరమైన ప్రభావాన్ని చూపుతాయని జూలియా అన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X