न्यायाधीश मंगारी राजेंदर ‘जिम्बो’ करेंगे ‘उरी कंबम नीडालो’ का लोकार्पण, ये महानहस्ती भी करेंगे संबोधित

हैदराबाद: राइटर्स एंड जर्नलिस्ट्स एसोसिएशन तेलंगाना इकाई और कवियात्रा द्वारा संयुक्त रूप से आयोजित तेलुगु पुस्तक ‘उरी कंबम नीडालो’ का लोकार्पण समारोह 24 अगस्त को दोपहर 2 बजे से तक बशीरबाग प्रेस क्लब में आयोजित किया जाएगा। पुस्तक का लोकार्पण मुख्य अतिथि और सेवानिवृत्त न्यायाधीश मंगारी राजेंदर करेंगे। इस कार्यक्रम की अध्यक्षता क्रांतिकारी कवि निखिलेश्वर करेंगे और संचालन प्रसिद्ध साहित्यकार एवं लेखिका डॉ. सी. कामेश्वरी करेंगी।

इनके अलावा के. रामचंद्रमूर्ति (वरिष्ठ पत्रकार), डॉ. के. श्रीनिवास (वरिष्ठ पत्रकार), एनुगु नरसिम्हा रेड्डी (अतिरिक्त कलेक्टर), डॉ. डी. चंद्रशेखर रेड्डी (मुख्य संपादक, इमोस्को प्रकाशन), एन. वेणुगोपाल (संपादक-वीक्षणम्), डॉ. अहिल्या मिश्रा (वरिष्ठ लेखिका, वाजा एडवाइजर्स), याटाकर्ला मल्लेश (मुख्य संपादक- दिशा निर्देशन), एन. आर. श्याम (कथाकार, अध्यक्ष, वाजा तेलंगाना), देवा प्रसाद मयला (आयोजक व महासचिव वाजा तेलंगाना)), भक्तराम (अध्यक्ष, पंडित गंगाराम स्मारक मंच), कांतम प्रेम कुमार (दलित नेता), कृष्णा (रजक नेता), वाई. बाबजी (सर्वोच्च न्यायालय के अधिवक्ता), डॉ. एस रामू (वरिष्ठ पत्रकार), तेलुगु फिल्म गीतकार चंद्रमौली और अन्य भी कार्यक्रम को संबोधित करेंगे।

इसी क्रम में कार्यक्रम के आयोजक देवा प्रसाद मयला (वाजा तेलंगाना इकाई के महासचिव) पुस्तक लेखक के. राजन्ना और अनुवादक डॉ. करम शंकर ने साहित्य प्रेमियों से पुस्तक लोकार्पण कार्यक्रम में भाग लेकर सफल बनाने का आग्रह किया। यह पुस्तक लेखक और पत्रकार के. राजन्ना द्वारा लिखित हिंदी पुस्तक ‘फांसी’ (एक बहुजन की आत्मकथा) का तेलुगु अनुवाद है। इसे कवियात्रा के संस्थापक अध्यक्ष, लेखक, कवि और आलोचक डॉ. करम शंकर ने किया है।

यह भी पढ़ें-

24 న జడ్జి మంగారి రాజేందర్ ‘జింబో’ చే ‘ఉరికంభం నీడలో’ పుస్తక ఆవిష్కణ

హైదరాబాద్: రచయితలు మరియు జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ యూనిట్ మరియు కవి యాత్ర సంయుక్త అధ్వర్యంలో ‘ఉరికంభం నీడలో’ తెలుగు పుస్తకం ఆవిష్కణ కార్యక్రము ఆగస్టు 24న మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరగనుంది. ఈ పుస్తకాన్ని కార్యక్రమ ముఖ్య అతిథి మరియు రిటైర్డ్ జడ్జి మంగారి రాజేందర్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి విప్లవ కవి నిఖిలేశ్వర్ అధ్యక్షత వహిస్తారు మరియు ప్రముఖ సాహితీవేత్త మరియు రచయిత డాక్టర్ సి కామేశ్వరి నిర్వహిస్తారు.

కె. రామచంద్రమూర్తి (సీనియర్ జర్నలిస్ట్), డాక్టర్ కె .శ్రీనివాస్ (సీనియర్ జర్నలిస్ట్), ఏనుగు నరసింహారెడ్డి (అదనపు కలెక్టర్), డా. డి. చంద్రశేఖర్ రెడ్డీ (చీఫ్ ఎడిటర్ ఎమోస్కో ప్రచురణలు), ఎన్. వేణుగోపాల్ (ఎడిటర్- వీక్షణం), డా. అహిల్య మిశ్రా (సీనియర్ రైటర్, వాజా సలాహాదారులు), యాటకర్ల మల్లేశ్ (ప్రధాన సంపాదకుడు- దిశా నిర్దేశం), ఎన్. ఆర్. శ్యామ్ (కథాకారులు, అధ్యక్షుడు వాజా తెలంగాణ), దేవ ప్రసాద్ మాయల (ఆర్గనైజర్ మరియు జనరల్ సెక్రటరీ వాజ తెలంగాణ), భక్తరాం (అధ్యక్షులు, పండిత్ గంగారాం స్మారక్ మంచ్), కాంతం ప్రేమ్ కుమార్ (దలిత నాయకుడు), కృష్ణ (రజక నాయకుడు), వై. బాబ్జీ (ఉన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు న్యాయవాది), డాక్టర్ ఎస్ రాము (సీనియర్ జర్నలిస్ట్), తెలుగు సినిమా గీత రచయిత చంద్రమౌళి ఇతరులు పాల్గొని ప్రసంగిస్తారు.

ఇదే క్రమంలో, కార్యక్రమ నిర్వాహకుడు దేవ ప్రసాద్ మైల, వాజ తెలంగాణ యూనిట్ కార్యదర్శి, పుస్తక రచయిత కె. రాజన్న మరియు అనువాదకుడు డాక్టర్ కరం శంకర్ సాహిత్య ప్రియులకి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పుస్తకం రచయిత మరియు జర్నలిస్ట్ కె. రాజన్న రాసిన హిందీ పుస్తకం ‘ఫాన్సీ’ (ఒక బహుజనుడి ఆత్మకథ) యొక్క తెలుగు అనువాదం కవి యాత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత, కవి మరియు విమర్శకుడు డాక్టర్ కరం శంకర చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X