तेलंगाना के जयशंकर भूपालपल्ली जिले में एक बार फिर ढह गया पुल, है यह चर्चा

हैदराबाद : तेलंगाना के जयशंकर भूपालपल्ली जिले में एक बार फिर निर्माणाधीन पुल ढह गया। जिले के टेकुमटला मंडल के गार्मिलपल्ली-पेद्दापल्ली जिले के मुत्ताराम मंडल के ओडेडु गांवों के बीच बीच मानेरू नदी पर निर्माणाधीन पुल के गार्डर हवा और बारिश के कारण एक बार फिर ढह गये। मंगलवार की शाम आंधी और बारिश ने जयशंकर भूपालपल्ली जिले में भारी तबाही मचा दी थी।

इसके कारण निर्माण को बीच में रोक दिये गये गार्मिलपल्ली की ओर पुल के पिलर 17 और 18 के बीच के चार गर्डर एक साथ ढह गये। अचानक तेज आवाज के साथ गार्डर गिर गए और यह देख वहां मौजूद लोग घबरा गये। जब गार्डर गिरे तब पुल के पास कोई नहीं थे। इसके चलते बड़ा हादसा टल गया। इससे पहले 22 अप्रैल को तेज हवा और बारिश के कारण इसी पुल के गर्डर तीन गिर गये थे। चर्चा है कि ठेकेदार, नेता और अधिकारियों की मिलीभगत के चलते पुल का निर्माण ठीक नहीं किया जा रहा है।

यह भी पढ़ें-

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూలిన బ్రిడ్జి

హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి – పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గర్డర్లు గాలి వాన బీభత్సానికి మరోసారి నేలకూలాయి. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా గాలి వాన బీభత్సం సృష్టించింది.

దీంతో మానేరుపై నిర్మాణం అర్ధాంత రంగా ఆగిపోయిన బ్రిడ్జికి సంబంధించి గర్మిళ్లపళ్లి వైపు 17, 18 పిల్లర్ల మధ్యన ఉన్న గర్డర్లు నాలుగు ఒక్కసారిగా కుప్ప కూలాయి. పెద్ద శబ్దం అవుతూ గర్డర్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. గర్డర్లు కూలిన సమయంలో వంతెనకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గతంలో ఏప్రిల్ 22న కూడా గాలివాన బీభత్సంతో వంతెనకు సంబంధించిన గర్డర్లు మూడు ఓడేడు వైపు నేల కూలాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X