इंटर फेल दो छात्रों ने की आत्महत्या

विनम्र निवेदन – आत्महत्या किसी भी समस्या का समाधान नहीं है। कृपया छात्र मानसिक दबाव में आकर गलत कदम ना उठाये। आपके मां-बाप और देश को आपकी जरूरत है। फेल से सबक लेकर हिम्मत से आगे बढ़िए। सफलता आपके पास चल कर आएगी।

हैदराबाद : शहर में इंटर फेल दो छात्रों ने आत्महत्या की। मिली जानकारी के अनुसार, रायदुर्गम थाना क्षेत्र में इंटर की परीक्षा में फेल होने पर एक छात्रा के आत्महत्या कर ली है। एपी के राजमंड्री कोत्तापेट निवासी नागेंद्र राव और दुर्गा एक दंपति अपनी दो बेटियों के साथ शहर आये और मणिकोंडा केपीआर कॉलोनी में एजेआर ऑर्किड में रह रहे हैं। नागेंद्र राव और दुर्गा स्थानीय घरों में काम करते हैं।

उनकी सबसे छोटी बेटी शांतिकुमारी (16) राजकीय जूनियर कॉलेज, मथुरानगर में इंटर फस्टर की पढ़ाई कर रही है। मंगलवार को इंटर का रिजल्ट आया। शांतिकुमारी 3 विषयों में फेल हो गईं। दोपहर में जब उसके माता-पिता काम के बाद घर आए, तो शांतिकुमारी उन्हें परिणाम के बारे में बताने से डर रही थी।

दोपहर 12 बजे बिल्डिंग की तीसरी मंजिल से नीचे कूद गई। वह गंभीर रूप से घायल हो गई और उसके माता-पिता उसे गाच्चीबोवली के केयर अस्पताल ले गए। हालत गंभीर होने पर उसे गांधी अस्पताल के पास ले आये। वहां इलाज के दौरान शांतिकुमारी की मौत हो गई।

संबंधित खबर :

दूसरी ओर पंजागुट्टा थाना क्षेत्र में इंटर के एक और छात्र ने आत्महत्या कर ली। उप्परा बस्ती की अंबटी हरिता (18) इंटर सेकेंड ईयर में फोल हो गई। मानसिक तनाव में आकर उसने पंखे पर फांसी देकर कर जान दे दी। पुलिस मामले की छानबीन कर रही है।

ఇంటర్​​లో ఫెయిల్, ఇద్దరు సూసైడ్

హైదరాబాద్ : ఇంటర్ ఎగ్జామ్స్​లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి పరిధి కొత్తపేటకు చెందిన నాగేంద్రరావు, దుర్గ దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి సిటీకి వలస వచ్చి మణికొండ కేపీఆర్ కాలనీలోని ఏజేఆర్ ఆర్కిడ్ లో ఉంటున్నారు.  నాగేంద్రరావు, దుర్గ స్థానిక ఇండ్లలో పనిచేస్తున్నారు.

వారి చిన్న కూతురు శాంతికుమారి(16) మధురానగర్​లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం ఇంటర్ రిజల్ట్స్ రాగా.. శాంతికుమారి 3 సబ్జెక్టుల్లో ఫెయిలైంది. మధ్యాహ్నం తల్లిదండ్రులు పనిముగించుకుని ఇంటికి రాగా.. రిజల్ట్ గురించి వారికి చెప్పేందుకు శాంతికుమారి భయపడింది.

మధ్యాహ్నం 12 గంటలకు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తల్లిదండ్రులు గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్​కు తరలించారు. కండీషన్ సీరియస్​గా ఉండటంతో గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శాంతికుమారి మృతి చెందింది. 

పంజాగుట్ట పీఎస్ పరిధిలో మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఉప్పర బస్తీలో ఉండే అంబటి హరిత (18) ఇంటర్ సెకండియర్​లో ఫెయిలైంది. మనస్తాపంతో ఫ్యాన్​కు ఉరేసుకుని చనిపోయింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X