छत्तीसगढ़ के पीडिया जंगल में सुरक्षा बलों और नक्सलियों के बीच भीषण मुठभेड़, 12 नक्सली की मौत

हैदराबाद : छत्तीसगढ़ के बीजापुर जिले में गंगालूर थाना क्षेत्र के पीडिया जंगल में सुरक्षा बलों और नक्सलियों के बीच भीषण मुठभेड़ हुई। लंबे समय तक चली मुठभेड़ में 12 नक्सली मारे गए हैं। खबर है कि यह मुठभेड़ शुक्रवार सुबह 6 बजे शुरू हुई और 12 घंटे तक जारी रही है। मुठभेड़ के दौरान स्पेशल टास्क फोर्स, डिस्ट्रिक्ट रिजर्व ग्रुप और सेंट्रल रिजर्व पुलिस फोर्स के कोबरा बटालियन समेत बारह सौ जवानों ने हिस्सा लिया।

बीजापुर जिले के पुलिस अधीक्षक जितेंद्र यादव ने मुठभेड़ की पुष्टि की है। उन्होंने बताया कि मुठभेड़ के दौरान 12 नक्सलियों को मार गये। सभी शव बरामद कर लिए गए हैं। मारे गए नक्सलियों में डीकेएसजेड, डीव्हीसीएम और एसीएम कैडर के मुख्य नक्सली शामिल हैं। इनकी पहचान की जा रही है। इस मुठभेड़ में एसटीएफ और डीआरजी के दो जवान घायल हुए हैं। उन्हें तत्काल चिकित्सा सुविधा प्रदान की गई है और उनकी हालत स्थिर बताई जा रही है। मुठभेड़ के बाद सुरक्षा बलों ने घटनास्थल से हथियार, विस्फोटक और दैनिक उपयोग के कई सामान बरामद किए हैं। यह इंगित करता है कि नक्सलियों ने मुठभेड़ के लिए पूरी तरह से तैयारी की थी। मगर सुरक्षा बलों की तत्परता और कुशलता के कारण नक्सली उनके सामने हार गए।

छत्तीसगढ़ के मुख्यमंत्री विष्णुदेव साय ने मुठभेड़ की पुष्टि करते हुए बताया कि 12 नक्सली मारे गए हैं। उन्होंने मुठभेड़ में शामिल सभी जवानों को बधाई और शुभकामनाएं दी हैं। मुख्यमंत्री ने जवानों की वीरता की प्रशंसा की और कहा कि राज्य में शांति और सुरक्षा के लिए इस तरह की कार्रवाइयाँ ज़रूरी हैं। इस मुठभेड़ में सुरक्षा बलों ने बड़ी सफलता हासिल की है, जो नक्सलवाद के खिलाफ उनकी प्रतिबद्धता को दर्शाता है। इस घटना से यह साफ होता है कि सुरक्षा बल नक्सलियों को उनके गढ़ में ही चुनौती देने के लिए तैयार हैं और राज्य में शांति और सुरक्षा बनाए रखने के लिए प्रतिबद्ध हैं।

यह भी पढ़ें-

आपको बता दें कि छत्तीसगढ़ के कई क्षेत्रों में नक्सलवाद एक प्रमुख समस्या रही है और सुरक्षा बलों द्वारा की गई इस कार्रवाई से संकेत मिलता है कि सरकार और सुरक्षा बल इस समस्या के समाधान के लिए गंभीर हैं। इस मुठभेड़ से न केवल सुरक्षा बलों के मनोबल में वृद्धि होगी, बल्कि यह भी संदेश जाएगा कि राज्य में नक्सलवाद के लिए कोई स्थान नहीं है। (एजेंसियां)

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్,12 మంది మావోయిస్టులు మృతి

హైదరాబాద్ : భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకరపోరు నడుస్తోంది. బీజాపూర్​ జిల్లా గంగులూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పిడియా గ్రామ అడవుల్లో సమావేశమైన మావోయిస్టులను బీజాపూర్​, దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి వెళ్లిన ఎస్టీఎఫ్​, సీఆర్పీఎఫ్​, డీఆర్​జీ బలగాలు శుక్రవారం ఉదయం చుట్టుముట్టాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విడతల వారీగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో 12  మంది మావోయిస్టులు  మరణించగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ  బస్తర్  డీజీఐ కమలోచన్​ కశ్యప్​ ఆధ్వర్యంలో బీజాపూర్​ ఎస్పీ జితేంద్ర కుమార్​ యాదవ్​, దంతెవాడ ఎస్పీ గౌరవ్​రాయ్, సుక్మా ఎస్పీ కిరణ్​ కుమార్​ చౌహాన్​ల పర్యవేక్షణలో సుమారు 12 వందల మంది డీఆర్​జీ, ఎస్టీఎఫ్​, సీఆర్పీఎఫ్​ జవాన్లు ఈ జాయింట్​ ఆపరేషన్​లో  పాల్గొన్నారు. బలగాలు ఇంకా అడవుల్లోనే ఉండడంతో టెన్షన్  వాతావరణం నెలకొంది. 

దక్షిణ బస్తర్​ దండకారణ్యంలోని మావోయిస్టు అగ్రనేతలు కమాండర్​ లింగా, పాపారావు, దక్షిణ బస్తర్​ స్పెషల్ జోనల్​ కమిటీ, డివిజన్​ కమిటీ, ఏరియా కమిటీ లీడర్లు పిడియా అడవుల్లో సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో దక్షిణ బస్తర్​  డీఐజీ కమలోచన్​ కశ్యప్..​ బీజాపూర్, సుక్మా, దంతెవాడ ఎస్పీలను అప్రమత్తం చేశారు. డీఆర్​జీ (డిస్ట్రిక్ట్ ఆర్డ్మ్ గార్డ్), ఎస్టీఎఫ్​(స్పెషల్ టాస్క్ ఫోర్స్), సీఆర్​పీఎఫ్​ 210 బెటాలియన్​కు చెందిన 1,200 మంది మెరికల్లాంటి జవాన్లను ఎంపిక చేసి జాయింట్​ ఆపరేషన్​ చేపట్టారు.

మావోయిస్టులు సమావేశమైన ప్రాంతానికి జవాన్లు చేరుకున్నారు. వారి రాకను గమనించిన మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు సమావేశ ప్రాంగణాన్ని రౌండప్​ చేసి కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. అయినా బలగాలు వారిని వెంటాడడంతో సాయంత్రం వరకు పలు దఫాల్లో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో  12 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు,ఇతర నిత్యావసర సరుకులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చీకటి పడడంతో బలగాలు దట్టమైన అడవుల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాకప్​ బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. పిడియా అడవులు మొత్తం బలగాల ఆధీనంలోనే ఉన్నాయి. తప్పించుకుపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఉన్నారని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుదాడులకు దిగే ప్రమాదం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. 

ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్లు నిర్వహించిన జవాన్లు పెద్ద విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవలే కాంకేర్​ జిల్లాలో 29 మందిని, నారాయణ్​పూర్​లో 10 మంది మావోయిస్టులను హతమార్చారు. తాజాగా 12 మందిని మట్టుబెట్టారు. నాలుగు నెలల కాలంలో 99 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని దక్షిణ బస్తర్​ డీఐజీ కమలోచన్​ కశ్యప్​  మీడియాకు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X