हैदराबाद : सैफाबाद पुलिस ने डीजीपी कार्यालय का घेराव करने वाले भाजयुमो नेताओं के खिलाफ मामला दर्ज किया है। भाजयुमो के प्रदेश अध्यक्ष भानु प्रकाश समेत 20 लोगों के खिलाफ आपराधिक अतिचार अधिनियम के तहत मामला दर्ज किया गया है।
भाजयुमो के प्रदेश अध्यक्ष भानु प्रकाश के नेतृत्व में कार्यकर्ताओं ने एसएस व सिपाही पदों पर भर्ती के संबंध में हाईकोर्ट के आदेश को लागू करने की मांग को लेकर डीजीपी कार्यालय का घेराव किया। एक साथ झूंड के रूप में नेताओं ने एकाएक मुख्यालय का गेट ढकेला और अंदर चले गए।
पुलिस सतर्क हो गई और उन्हें जबरन गिरफ्तार कर लिया। इस पृष्ठभूमि में कुछ देर के लिए तनावपूर्ण स्थिति पैदा हो गई थी। इस दौरान प्रदर्शनकारी और पुलिस के साथ तीखी नोकझोंक हुई।

संबंधित खबर :
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నేతలపై కేసు నమోదు
హైదరాబాద్: డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నాయకులపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సహా 20మందిపై క్రిమినల్ ట్రెస్పాస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఒక్కసారిగా వచ్చిన నాయకులు ప్రధాన కార్యాలయ గేటును తోసుకొని లోపలికి వెళ్లారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులకు పోలీసులకు తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది (ఏజెన్సీలు)