हैदराबाद: तेलंगाना के विकाराबाद जिले के साईबाबा कॉलोनी में शनिवार सुबह एक अप्रिय घटना घटी है। ड्यूटी पर तैनात एक महिला कांस्टेबल ने अपने निवास में फांसी लगाकर आत्महत्या कर ली। इससे स्थानीय स्तर पर हड़कंप मच गया। मृतक महिला की पहचान दिव्या के रूप में हुई है।

महिला कांस्टेबल कोटपल्ली थाने में कांस्टेबल के रूप में कार्यरत थीं। हालांकि, वर्तमान में वह धारूर सीआई कार्यालय से अटैच थीं। इसी क्रम में उसने साईबाबा कॉलोनी में स्थित अपने कमरे में फांसी लगाकर आत्महत्या कर ली।

स्थानीय लोगों की सूचना पर मौके पर पहुंची पुलिस ने दिव्या के शव को कब्जे में ले लिया। मौके पर मिले सुसाइड नोट के मुताबिक, पुलिस शुरुआती नतीजे पर पहुंची है कि उसने डिप्रेशन की वजह से सुसाइड किया। सीआई रघु कुमार ने कहा कि मृतका ने सुसाइड लेटर लिखा और आत्महत्या कर ली। सीआई ने बताया कि धारुर पुलिस स्टेशन में राइटर का काम करने वाली दिव्या ने अपने सुसाइड लेटर में लिखा था, “मेरी मौत के लिए कोई ज़िम्मेदार नहीं है। मेरे पिता के न होने की वजह से हम बहुत परेशान हैं।”
यह भी पढ़ें-
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య, సూసైడ్ లెటర్ లభ్యము
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిబాబా కాలనీలో శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని దివ్య (Diva)గా గుర్తించారు.
ఆమె కోట్పల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆమె ధారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాయిబాబా కాలనీలోని తన గదిలో దివ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
స్థానికుల సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు దివ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో దొరికిన లెటర్ లో డిప్రెషన్ కుగురైన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సీఐ రఘుకుమార్ మాట్లాడుతూ మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.ధరూర్ పోలీస్ స్టేషన్లో రైటర్ గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ లెటర్లో “నా చావుకు ఎవరు కారణం కాదు. నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు” అని పేర్కొన్నట్లు సీఐ వెల్లడించారు.(ఏజెన్సీలు)
