सोने का मुकाबला कर रही है चांदी, एक दिन में 10 हज़ार रुपये की बढ़ोतरी, जानें नये दाम వెండి ఒక్క రోజే రూ.10 వేలు పెరుగుదల

हैदराबाद: पहले ही रिकॉर्ड दाम पर पहुँच चुके सोने के दाम में लगातार बढ़ोत्तरी जारी है। क्रिसमस से ठीक पहले ही सोने – चांदे के दामों में भी काफ़ी तेज़ी आई है। विश्लेषकों का कहना है कि सोने के दामों में तेज़ी की मुख्य वजह अंतराष्ट्रीय भौगोलिक तनाव, ब्याज दरों में कमी के साथ इन्वेस्टर्स की लगातार डिमांड है। इसके साथ ही चांदी भी औद्योगिक ज़रूरतें बढ़ने से इतिहास में कभी देखा या सुना नहीं ऐसी बढ़ोतरी हो रही है।

दिसंबर महीने में भी चांदी में भारी तेजी जारी रही है। खासकर बढ़ती डिजिटल और फिजिकल डिमांड तथा उसके हिसाब से सप्लाई की कमी की वजह से चांदी के दामों में लगातार बढ़ोतरी जारी है। इसके साथ ही 24 दिसंबर को चांदी के दाम में 10,000 रुपये प्रति किलोग्राम की भारी बढ़ोतरी दर्ज की गई। इस बढ़ोतरी के साथ ही दोनों तेलुगु राज्यों के बड़े शहरों- हैदराबाद, वरंगल, निजामाबाद, खम्मम, विजयवाड़ा, विशाखापत्तनम, तिरुपति और कडपा में शुद्ध चांदी प्रति किलोग्राम दाम 2 लाख 44 हजार रुपये है। यानी प्रति ग्राम कीमत 244 रुपये हैं। भारत में बुधवार को 24 कैरेट सोने की कीमत 1,38,560 रुपये प्रति 10 ग्राम पर पहुंच गई है। 22 कैरेट सोने की कीमत 1,27,010 रुपये प्रति 10 ग्राम है। इसी तरह चांदी भी सोने की राह पर चल पड़ी है।

यह भी पढ़ें-

వెండి ఒక్క రోజే రూ.10 వేలు పెరుగుదల

హైదరాబాద్ : ఇప్పటికే రికార్డ్ రేట్లను తాకిన బంగారం రేట్లు అలుపు లేకుండా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. క్రిస్టమస్ పండుగ ముందు రోజు కూడా విలువైన లోహాలు భారీగా పెరిగాయి. ప్రధానంగా గోల్డ్ రేట్ల ర్యాలీకి అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతోపాటు పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్ల నుంచి కొనసాగుతున్న నిరంతర డిమాండ్ రేట్లను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు వెండి కూడా పారిశ్రామిక అవసరాలు పెరగటంతో చరిత్రలో చూడని, వినని స్థాయిలకు పెరుగుతూ పోతోంది.

ఇక వెండి కూడా డిసెంబర్ నెలలో భారీ ర్యాలీని కొనసాగించింది. ముఖ్యంగా డిజిటల్, ఫిజికల్ డిమాండ్ పెరుగుతుండటం.. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవటంతో సిల్వర్ రేట్ల ర్యాలీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. దీంతో డిసెంబర్ 24, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేల భారీ పెంపును నమోదు చేసింది. ఈ పెరుగుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 44వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.244 వద్ద కొనసాగుతోంది. భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,38,560లకు చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,27,010లుగా ఉంది. అలాగే, పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X