विजयवाड़ा/हैदराबाद: उगादी के अवसर पर आंध्र प्रदेश पत्रकार कल्याण संघ की ओर से हर साल प्रसिद्ध पत्रकारों को उगादी पुरस्कार प्रदान करता है। इस वर्ष के पुरस्कार विजेताओं की सूची एसोसिएशन के संस्थापक अध्यक्ष मेडवरपु रंगनायकुलु की ओर से जारी कर दी गई है।
इस पुरस्कारों की सूची में तेलुगु दैनिक ‘निर्देशम’ के मुख्य संपादक याटकर्ला मल्लेश का नाम भी शामिल है। खास बात यह है कि मल्लेश को यह पुरस्कार उनके शोध पत्रकारिता श्रेणी के लिए मिला है। यह पुरस्कार उन्हें प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया में उनकी सेवाओं के साथ-साथ सामाजिक जिम्मेदारी वाली कई प्रयोगात्मक और खोजी रचनाओं के लिए दिया जा रहा है।
आयोजकों ने बताया कि पुरस्कार प्रदान कार्यक्रम शनिवार को सुबह 10.30 बजे से विजयवाड़ा के तुम्मलपल्ली वारी क्षेत्रय्या कलाक्षेत्र में लगभग सौ पत्रकारों को प्रदान किए जाएगा। इस कार्यक्रम में जस्टिस नुतलपाटी वेंकटरमण मुख्य अतिथि के तौर पर हिस्सा लेंगे। इस अवसर पर अनेक सांस्कृतिक कार्यक्रमों का भी आयोजन होंगे।

Andhra Pradesh Journalists Welfare Association: నిర్దేశం చీఫ్ ఎడిటర్ కు ప్రతిష్టాత్మక అవార్డు
విజయవాడ/హైదరాబాద్: ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతి ఏడాది ప్రఖ్యాతిగాంచిన జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలను అందజేస్తుంది. కాగా ఈ ఏడాదికి అవార్డులను గెలుచుకున్న వారి జాబితాను సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఇప్పటికే విడుదల చేశారు.
అవార్డుల జాబితాలో నిర్దేశం చీఫ్ ఎడిటర్ యాటకర్ల మల్లేష్ కు చోటు దక్కింది. పరిశోధనాత్మక విభాగంలో మల్లేష్ కు ఈ అవార్డు రావడం విశేషం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తన సేవలు అందించడంతో పాటు, అలాగే సామాజిక బాధ్యతతో ఎన్నో ప్రయోగాత్మక, పరిశోధనాత్మక కథనాలు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది.
సుమారు వంద మంది జర్నలిస్టులకు శనివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.
