तेलंगाना साइबर क्राइम पुलिस ऑपरेशन: 364 मामले और 18 गिरफ्तार, आज अदालत में पेश

हैदराबाद: साइबर अपराधियों पर तेलंगाना पुलिस ऑपरेशन जारी है। साइबर सुरक्षा ब्यूरो (CSB) और साइबर क्राइम पुलिस संयुक्त अभियान चला रही है। हाल ही में हैदराबाद सिटी साइबर क्राइम पुलिस ने कर्नाटक, महाराष्ट्र और राजस्थान में 6 विशेष टीमों के साथ एक सप्ताह तक तलाशी अभियान चलाया। देश भर में 364 मामलों में 18 वांछित व्यक्तियों को गिरफ्तार किया गया है।

आरोपियों के बैंक खातों में मौजूद 1.61 करोड़ रुपये फ्रीज कर दिए गए हैं। उनमें से तीन साइबर किंग पिन हैं और अन्य 15 बैंक खाते प्रदान कर रहे हैं। आरोपियों के पास से 5 लाख रुपये नकद, 26 सेल फोन, 16 एटीएम कार्ड, 7 पासबुक, 11 चेक बुक, 10 सिम कार्ड, 2 लैपटॉप, 2 डेस्कटॉप कंप्यूटर, हार्ड डिस्क और रबर स्टांप जब्त किए गए। उन्हें ट्रांजिट वारंट पर हैदराबाद लेकर आये हैं।

आरोपियों को सोमवार को कोर्ट में पेश करके न्यायिक हिरासत में भेज दिया जाएगा। सिटी साइबर क्राइम पीएस में दर्ज निवेश धोखाधड़ी, डिजिटल गिरफ्तारी, सेक्सटॉर्शन, बीमा और ओटीपी धोखाधड़ी के छह मामलों में आरोपियों ने कुल 6.94 करोड़ रुपये की ठगी की है। प्रदेश भर में दर्ज 45 मामलों समेत देशभर के 319 अन्य मामलों में आरोपियों के बैंक खातों के लिंक मिले हैं।

यह भी पढ़ें-

इनमें से ज्यादातर निवेश धोखाधड़ी के मामले हैं। शहर की साइबर अपराध पुलिस ने पीड़ितों द्वारा उपलब्ध कराए गए फोन नंबरों और बैंक खातों के आधार पर जांच की। मुंबई में छह, बेंगलुरु में पांच, अजमेर से तीन, भरतपुर (राजस्थान) से दो और नागपुर में दो और आरोपियों को गिरफ्तार किया गया। आरोपियों को स्थानीय अदालतों में पेश किया गया और ट्रांजिट वारंट के साथ हैदराबाद लेकर आये हैं।

सीपी सीवी आनंद ने कहा कि साइबर अपराधियों से लोगों को सतर्क रहना चाहिए। उन्होंने फेडेक्स कूरियर, ड्रग्स, सीबीआई, मनी लॉन्ड्रिंग के नाम पर आने वाले फोन कॉल का जवाब न देने की सलाह दी। किसी भी तरह की धोखाधड़ी होने पर तुरंत 1930 पर कॉल कर जानकारी देने का सुझाव दिया है।

आरोपी

సైబర్ క్రైం పోలీసుల ఆపరేషన్

హైదరాబాద్‌‌ : సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర పోలీసుల దండయాత్ర కొనసాగుతున్నది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌‌బీ), సైబర్ క్రైమ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌‌లో 6 ప్రత్యేక బృందాలతో వారం రోజుల పాటు సెర్చ్‌‌ ఆపరేషన్‌‌ చేశారు. దేశవ్యాప్తంగా 364 కేసుల్లో వాంటెడ్‌‌గా ఉన్న 18 మందిని అరెస్టు చేశారు.

నిందితుల బ్యాంక్ అకౌంట్లలోని 1.61 కోట్లను ఫ్రీజ్‌‌ చేశారు. వారిలో ముగ్గురు సైబర్ కింగ్‌‌ పిన్స్‌‌ కాగా మరో 15 మంది బ్యాంకు ఖాతాలను సప్లై చేసే వారున్నారు. నిందితుల వద్ద రూ.5 లక్షల నగదు, 26 సెల్‌‌ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులు,7 పాస్‌‌బుక్‌‌లు, 11 చెక్‌‌ బుక్స్, 10 సిమ్‌‌ కార్డులు, 2 ల్యాప్‌‌టాప్స్, 2 డెస్క్‌‌టాప్ కంప్యూటర్లు‌‌ , హార్డ్‌‌డిస్క్‌‌, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. వారిని ట్రాన్సిట్‌‌ వారంట్‌‌పై హైదరాబాద్​కు తరలించారు.

నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌కు తరలించనున్నారు. సిటీ సైబర్ క్రైమ్ పీఎస్‌‌లో నమోదైన ఆరు ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ మోసాలు, డిజిటల్ అరెస్టుతో బెదిరించి డబ్బులు వసూలు చేయడం, సెక్స్‌‌టార్షన్‌‌, ఇన్సూరెన్స్‌‌, ఓటీపీ ఫ్రాడ్‌‌ కేసుల్లో నిందితులు మొత్తం రూ.6.94 కోట్లు కొట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 45 కేసులు సహా దేశవ్యాప్తంగా మరో 319 కేసుల్లో నిందితులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల లింక్స్ దొరికాయి.

వాటిలో అత్యధికంగా ఇన్వెస్ట్‌‌మెంట్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. బాధితులు అందించిన ఫోన్‌‌ నంబర్లు, బ్యాంక్‌‌ ఖాతాల ఆధారంగా సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ముంబైలో ఆరుగురు, బెంగళూరు‌‌లో ఐదుగురు, అజ్మీర్‌‌‌‌కు చెందిన ముగ్గురు, భరత్‌‌పూర్‌‌ (రాజస్థాన్) కు చెందిన ఇద్దరు సహా నాగపూర్‌‌‌‌లో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టుల్లో హాజరుపరిచి ట్రాన్సిట్‌‌ వారంట్లు తీసుకుని హైదరాబాద్ తరలించారు.

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఫెడెక్స్‌‌ కొరియర్, డ్రగ్స్‌‌, సీబీఐ, మనీ లాండరింగ్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌‌కు స్పందించ వద్దని ఆయన సూచించారు. ఎలాంటి మోసం గురైనా వెంటనే 1930కి కాల్‌‌ చేసి సమాచారం అందించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X