Paris Paralympics 2024: शानदार आगाज, प्रधानमंत्री नरेंद्र मोदी ने दी शुभकामनाएं (वीडियो-फोटो)

हैदराबाद : पेरिस में पैरालंपिक 2024 का शानदार आगाज हुआ। उद्धाटन समारोह में भारतीय दल भी दिखाई दिया। भारतीय दल के ध्वजवाहक जैवलिन थ्रोअर सुमित अंतिल और भाग्यश्री रहे। यह समारोह सेरेमनी प्लेस डे ल कॉनकॉर्ड और चैंप्स एलिसीस जैसे प्रतिष्ठित स्थान पर हुई।

फ्रांस की राजधानी पेरिस में पैरालंपिक 2024 का शानदार आगाज हुआ। इस भव्य उद्धाटन समारोह में भारतीय दल भी दिखा। जहां भारतीय दल के ध्वजवाहक जैवलिन थ्रोअर सुमित अंतिल और भाग्यश्री रहे। ये सेरेमनी प्लेस डे ल कॉनकॉर्ड और चैंप्स एलिसीस जैसे प्रतिष्ठित स्थान पर हुई। इस बार पैरालंपिक गेम्स 28 अगस्त से 8 सितंबर तक पेरिस में होंगे। पेरिस पैरालंपिक 2024 में भारतीय दल की तरफ से सुमित अंतिल और भाग्यश्री को ध्वजवाहक चुना गया। दनों ने तिरंगे को लहराते हुए एंट्री की और उनके साथ पूरा भारतीय दल भी रहा।

11 दिन तक चलने वाले इस पैरालंपिक में पारंपरिक समारोह खुले आसामान के नीचे हुआ। जिसमें शहर के कुछ सबसे प्रसिद्ध स्थल शामिल रहे, जिनमें एफिल टॉवर, प्लेस डे ला कॉनकॉर्ड और ट्रोकाडेरो है। पेरिस ओलंपिक की शुरुआत प्रतिष्ठित चैंप्स एलिसीज पर भव्य परेड से हुई, जिसमें दुनिया भर के 184 देशों ने हिस्सा लिया। ओपनिंग सेरेमनी में 6 हजार एथलीट और अधिकारी शामिल हुए। उद्घाटन समारोह के संदर्भ में प्रधानमंत्री नरेंद्र मोदी ने भारतीय टीम को बधाई दी। 140 करोड़ भारतीयों की ओर से हमारे एथलीटों की टीम को शुभकामनाएं। प्रत्येक एथलीट का साहस और दृढ़ संकल्प पूरे देश के लिए प्रेरणा है।

यह भी पढ़ें-

గ్రాండ్‌గా మొదలైన పారాలింపిక్స్, ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు

హైదరాబాద్ : పారిస్ వేదికగా మరో క్రీడా పండుగ ప్రారంభమైంది. 17వ పారాలింపిక్స్‌కు బుధవారం తెరలేసింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. పారాలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం పారిస్‌కు ఇదే తొలిసారి. దీంతో ఓపెనింగ్ సెర్మనీని నిర్వాహకులు విభిన్నంగా నిర్వహించారు. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీని ఏర్పాటు చేశారు. పారిస్‌లోని ప్లేస్ డి లా కాంకోర్డ్ వద్ద ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి.

ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కెనడియన్ పియానిస్ట్ తొలి ప్రదర్శన ఇచ్చారు. దాదాపు 140 మంది డ్యాన్సర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్ టై కలర్స్ ఎయిర్ షో ఆకట్టుకుంది. అనంతరం పరేడ్ మొదలవ్వగా.. అఫ్గానిస్తాన్ అథ్లెట్ల బృందం తొలి దేశంగా పాల్గొంది. పరేడ్ ప్రారంభమైన చాలా సేపటి తర్వాత భారత బృందం ప్లేస్ డి లా కాంకోర్డ్ వద్దకు చేరుకుంది. అభిమానులు ఇరువైపుల ఉండి నృత్యాలు చేస్తూ అథ్లెట్లకు స్వాగతం పలికారు.

జావెలిన్ త్రోయర్ సుమిత్, మహిళా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతకధారులుగా వ్యవహరించారు. సుమిత్ జాతీయ జెండాను పట్టుకుని ముందు నడిచాడు. దాదాపు 50 మంది భారత అథ్లెట్లు పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ పరేడ్ చాంప్స్ ఎలీసీస్ వరకు కొనసాగింది. దాదాపు 6 కిలో మీటర్ల మేర పరేడ్ సాగింది. మొత్తంగా ప్రారంభ వేడుకలు దాదాపు 3 గంటలపాటు జరిగాయి. పారిస్ పారాలింపిక్స్‌లో 84 మంది భారత అథ్లెట్లు 12 క్రీడా ఈవెంట్లలో పాల్గొంటున్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు గెలుచుకోగా ఈ సారి 25 మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రారంభ వేడుకల సందర్భంగా భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘140 కోట్ల భారతీయుల తరపున మన అథ్లెట్ల బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ప్రతి అథ్లెట్ ధైర్యం, సంకల్పం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం.’ అని రాసుకొచ్చారు. వచ్చే నెల 8 వరకు పారాక్రీడలు జరగనున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X