हैदराबाद : शहर में एक दुखद घटना हुई है। 31 जनवरी की सुबह चेरलापल्ली-घटकेसर रेलवे स्टेशनों के बीच MMTS डाउन लाइन पर एक ही परिवार की तीन- मां और दो बच्चों ने सुसाइड कर लिया।
मौके पर पहुंची पुलिस ने मरने वालों की पहचान बोडुप्पल के हरिताहरम कॉलोनी की रहने वाली मां पी. विजया रेड्डी, बेटी तान्या रेड्डी और बेटे विशाल रेड्डी के तौर पर की है। बेटी इंटर सेकंड ईयर में और बेटा विशाल रेड्डी इंटर फर्स्ट ईयर में पढ़ाई कर रहा है। बताया गया है कि विजया रेड्डी का पति सुरेंदर रेड्डी नेल्लोर में रहता हैं

शवों को पोस्टमॉर्टम के लिए गांधी हॉस्पिटल भेज दिया गया है। पुलिस ने केस दर्ज कर लिया है और जांच कर रही है। एक ही परिवार के तीन लोगों के सुसाइड से आस-पास के इलाकों में मातम छा गया है। पुलिस जांच कर रही है कि क्या उनके सुसाइड के पीछे आर्थिक की तंगी है? क्या कोई पारिवारिक झगड़ा है? या कोई और वजह है। पुलिस मरने वालों के घर जाकर आस-पास के लोगों से पूछताछ कर रहे हैं।
Also Read-
హైదరాబాద్ లో రైలుకింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. జనవరి 31న ఉదయం చర్లపల్లి- ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తల్లీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన తల్లి పి. విజయా రెడ్డి, కూతురు తన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. కూతురు ఇంటర్ సెకండియర్, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. విజయ రెడ్డి భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు తెలుస్తోంది.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. వారి ఆత్మహత్యకు ఆర్థిక కారణాలా? కుటుంబ వివాదాలేమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వారి నివాసం దగ్గరకు వెళ్ళి స్థానికులను ఆరాదీస్తున్నారు.
