हैदराबाद : तेलुगु देशम के राष्ट्रीय अध्यक्ष नारा चंद्रबाबू नायुडू खम्मम में आयोजित जनसभा के लिए हैदराबाद से रवाना हो गये हैं। इससे पहले बेगमपेट के रसूलपुरा चौराह के पास चंद्रबाबू नायुडू ने एनटीआर की प्रतिमा पर माल्यार्पण किया गया।
तेलुगु देशम पार्टी के नेताओं और कार्यकर्ताओं ने विजय चिन्ह अभिवादन करते हुए वे आगे बढ़ते गये। इसके बाद चंद्रबाबू नायुडू ने पार्टी के झंडे का अनावरण किया।

तेलंगाना तेलुगू देशम पार्टी की पुननिर्माण सभा आज खम्मम में आयोजित किया जा रहा है। तेलंगाना टीडीपी के अध्यक्ष कासानी मुदिराज ने इस सभा का आयोजन किया। खम्मम के सरदार पटेल स्टेडियम में तेलुगु देशम पार्टी की सभा में चंद्रबाबू नायडू संबोधित करेंगे।

Hyderabad : ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు బేగంపేట రసూల్ పురా చౌరస్తా వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విక్టరీ సింబల్ తో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు.
ఈ రోజు ఖమ్మంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పున: నిర్మాణ సభ నిర్వహిస్తున్నారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. (Agencies)
