Telangana Formation Day : CM रेवंत ने जारी किया तेलंगाना राज्य गान, गीतकार अंदेश्री के छलके आंसू

हैदराबाद : सीएम रेवंत रेड्डी ने तेलंगाना दशक समारोह के अवसर पर आधिकारिक राज्य गान का अनावरण किया। कवि अंदेश्री द्वारा लिखित जय जय हे तेलंगाना को राज्य गान के रूप में घोषित किया। इस समारोह में राज्य के मंत्री, सीएस, डीजीपी और अन्य प्रमुख शामिल हुए। श्रीमती सोनियां गांधी स्वास्थ ठीक नहीं होने के कारण इस समारोह में शामिल नहीं हुई। हालांकि, सोनिया गांधी ने तेलंगाना स्थापना दिवस पर संदेश दिया है।

जय जय हे तेलंगाना गीत 2 मिनट 32 सेकंड की लंबाई वाला तेलंगाना गान रिलीज किया गया। परेड ग्राउंड के मंच से इस गान सुनाया गया। राज्य गीत के अनावरण के दौरान गीतकार अंदेश्री भावुक हो गये और उनके आंखों से आंसू झलक पड़े। इस कार्यक्रम में नेताओं और आम लोगों ने खूब तालियां बजाईं। कार्यक्रम में संगीत निर्देशक कीरवाणी ने भी शिरकत की।

ఇది కూడ చదవండి-

తెలంగాణ రాష్ట్ర గీతం రిలీజ్, కన్నీళ్లు పెట్టుకున్న అందెశ్రీ

హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

2 నిమిషాల 32 సెకన్ల నిడివితో జయజయహే తెలంగాణ సాంగ్ ను రిలీజ్ చేశారు. పరేడ్ గ్రౌండ్ వేదికపై నుంచి పాటను వినిపించారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు గీత రచయిత అందెశ్రీ. ఈ కార్యక్రమంలో నేతలు, ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు. కార్యక్రంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X