हैदराबाद : फोन टैपिंग केस में पूर्व एसआईबी चीफ प्रभाकर राव ने विशेष जांच दल के सामने सरेंडर कर दिया। सुप्रीम कोर्ट के आदेश पर प्रभाकर राव ने शुक्रवार को जुबली हिल्स थाने में जांच अधिकारी एसीपी वेंकटगिरी के सामने सरेंडर किया। मालूम हो कि इस केस के सिलसिले में विशेष जांच दल अधिकारी प्रभाकर राव से पहले ही छह बार पूछताछ कर चुके हैं।
हालांकि, चूंकि प्रभाकर ने विशेष जांच दल जांच में सहयोग नहीं किया। इसलिए सरकार ने उसे कस्टडी में पूछताछ देने के लिए सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया। इसके साथ ही सुप्रीम कोर्ट ने प्रभाकर राव को कस्टडी में पूछताछ की इजाजत दे दी। सुप्रीम कोर्ट के आदेश के अनुसार, पूर्व एसआईबी चीफ ने विशेष जांच दल के सामने सरेंडर कर दिया। प्रभाकर राव से अभी जुबली हिल्स थाने में पूछताछ की जा रही है।
Related News-
प्रभाकर राव इस साल 29 मई से सुप्रीम कोर्ट से मिली अंतरिम सुरक्षा में ही हैं। प्रभाकर को अंतरिम सुरक्षा के तहत गिरफ्तार नहीं किया गया है, लेकिन वह छह बार पूछताछ के लिए पेश हो चुके हैं। हालांकि, तेलंगाना सरकार ने इस मामले में सुप्रीम कोर्ट में एक अहम हलफनामा दाखिल किया है। सरकार ने सुप्रीम कोर्ट में दलील दी कि अंतरिम सुरक्षा मिलने की वजह से प्रभाकर राव मामले की जांच में सहयोग नहीं कर रहे हैं और जब तक यह जांच नहीं हो जाती तब तक प्रभाकर से कोई सबूत नहीं मिल सकता।
तेलंगाना सरकार की दलीलें सुनने के बाद, सुप्रीम कोर्ट ने प्रभाकर राव को कस्टडी में लेने की इजाज़त दे दी और उन्होंने सरेंडर कर दिया। आज प्रभाकर राव की गिरफ्तारी बताने के बाद सात दिन तक हिरासत में पूछताछ की जाएगी। विशेष जांच दल हिरासत की जांच रिपोर्ट सुप्रीम कोर्ट को सौंपेगी।
Also Read-
Phone Tapping Case: సిట్ ముందు లొంగిపోయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్రావు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే.
అయితే సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. దీంతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్ఐబీ మాజీ చీఫ్ సిట్ ముందు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది.
Also Read-
ఈ ఏడాది మే 29 నుంచి ఇప్పటి వరకు సుప్రీం కోర్టు కల్పించిన మధ్యంతర రక్షణలోనే ప్రభాకర్ రావు ఉన్నారు. మధ్యంతర రక్షణలోనే అరెస్ట్ కాకుండా ఆరు సార్లు విచారణకు వచ్చారు ప్రభాకర్. అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక అఫిడవిట్ను దాఖలు చేసింది. మధ్యంతర రక్షణ కల్పించడంతో కేసు విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని, ఈ విచారణ జరిగితే తప్ప ప్రభాకర్ నుంచి ఆధారాలు రాబట్టలేమని సుప్రీం కోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించింది.
రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న ఉన్నతన్యాయస్థానం ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వడంతో ఆయన లొంగిపోయారు. ఈరోజు ప్రభాకర్ రావు అరెస్ట్ చూపిన తర్వాత ఏడు రోజుల కస్టోడియల్ విచారణ కొనసాగనుంది. కస్టోడియల్ విచారణ రిపోర్టును సుప్రీం కోర్టుకు సిట్ సమర్పించనుంది. (ఏజెన్సీలు)
