मेडिको छात्रा प्रीति का निधन, रेवंत रेड्डी ने जताया शोक, पूरे तेलंगाना में मातम, 10 लाख रुपये मुआवजा की घोषणा

हैदराबाद : वरंगल काकतीय मेडिकल कॉलेज पीजी की छात्रा डॉ. प्रीति की मौत हो गई। डॉक्टरों ने बताया कि निम्स में इलाज करा रही प्रीति की रविवार रात 9 बजकर 10 मिनट पर मौत हो गई।

स्पेशल मेडिकल टीम ने प्रीति को बचाने की हर संभव कोशिश की लेकिन कोई फायदा नहीं हुआ। प्रीति की मौत की खबर से उसके माता-पिता को गहरा सदमा लगा है। काकतीय मेडिकल कॉलेज के छात्र-छात्राओं में दोस्त की मौत पर दुखी है।

इसी क्रम में तेलंगाना सरकार ने मृतक प्रीति के परिजनों को दस लाख रुपये मुआवजा देने की घोषणा की है। मंत्री एर्राबेल्ली दयाकर राव की ओर से जारी बयान में कहा गया है कि सरकार कीओर से मृतक परिवार को हर संभव मदद की जाएगी।

दूसरी ओर मेडिको छात्रा की मौत के विरोध में एससी, एसटी, बीजेपी, कांग्रेस और अन्य संगठनों के नेता और कार्यकर्ता अस्पताल पहुंचे और आंदोलन पर उतर आये। आंदोलनकारियों ने सरकार के विरोध में नारेबाजी की। उन्होंने मृतक परिजनों को न्याय दिलाने की मांग की।

आपको बता दें कि वरंगल केएमसी में पीजी के प्रथम वर्ष में पढ़ने वाले एक मेडिकल छात्र ने इस महीने की 21 तारीख को जहर का इंजेक्शन खाकर आत्महत्या करने की कोशिश की। हालांकि तब ही उसके मल्टी ऑर्गन फेल्योर हो गये थे। डॉक्टर पहले दिन से ही प्रीति की तबीयत नाजुक बता रहे हैं। मेडिकल टीम उसे बचाने के लिए हर संभव कोशिश कर रही है। प्रीति के स्वास्थ्य की स्थिति के बारे में डॉक्टर हर दिन स्वास्थ्य बुलेटिन जारी कर रहे हैं। शुरुआत में एमजीएम में इलाज के बाद बेहतर इलाज के लिए उन्हें हैदराबाद के निम्स रेफर कर दिया गया। हालांकि, उन्होंने कहा कि कल तक प्रीति ने दर्द पर प्रतिक्रिया देती आई। आज उसने प्रतिक्रिया नहीं दी। प्रीति के पिता ने कहा कि प्रीति को बताया गया था कि वह ब्रेन डेड हो गई है।

जनगांव जिले के कोडकांडला मंडल के मुंड्राई ग्राम पंचायत के अंतर्गत आने वाले गिर्नीतांडा प्रीति का मूल गांव है। प्रीति ने 21 नवंबर को एनेस्थीसिया विभाग में अपने पहले वर्ष में काकतीय मेडिकल कॉलेज में प्रवेश लिया। तीन महीने तक ड्यूटी की है। इसी महीने की 18 तारीख को प्रीति ने अपने माता-पिता को बताया कि सेकेंड ईयर का छात्र सैफ उसे परेशान कर रहा है। चूंकि पिता नरेंद्र हैदराबाद में एएसआई के पद पर कार्यरत हैं। इसलिए उसने पुलिस अधिकारी से फोन पर इसकी जानकारी प्राचार्य को दी। मामले की जानकारी होते ही केएमसी एचओडी ने इस महीने की 20 तारीख को प्रीति को प्रताड़ित करने वाले सैफ की काउंसलिंग की। जिस दिन प्रीति ने आत्महत्या का प्रयास किया उस दिन वह नाइट ड्यूटी पर थी। सुबह तीन बजे तक काम किया।

21 तारीख को सुबह साढ़े छह बजे प्रीति ने आत्महत्या का प्रयास किया। जैसे ही मामले की जानकारी मिलते ही कॉलेज प्रबंदन ने उसे एमजीएम अस्पताल ले गये। प्रीति का इलाज एमजीएम अस्पताल के आरआईसी में सुबह 6:30 बजे से दोपहर 12:30 बजे तक चला। डॉक्टरों ने देखा कि प्रीति के कई अंगों ने काम करना बंद कर दिया है और बेहतर इलाज के लिए उसे निम्स, हैदराबाद में स्थानांतरित कर दिया। डॉक्टरों ने खुलासा किया कि उस दिन के बाद से प्रीति की तबीयत नाजुक बनी हुई है।

वहीं प्रीति के पिता अपनी बेटी पर हत्या का आरोप लगाया हैं। क्योंकि उसने आत्महत्या नहीं की है। उन्होंने कहा कि वे न्याय मिलने तक संघर्ष करेंगे। इसी बीच पुलिस ने प्रीति को प्रताड़ित करने वाले सैफ को इसी महीने की 24 तारीख को गिरफ्तार कर कोर्ट में पेश किया। कोर्ट उसे 14 दिन के रिमांड पर जेल भेज दिया। इसी क्रम में कई छात्र संघों ने प्रीति के समर्थन में विरोध प्रदर्शन और रैलियां कीं। इसी बीच प्रीति का आत्महत्या से पहले अपनी मां से बात करने का ऑडियो सामने आया। उसने अपनी माँ के साथ अपना दर्द साझा किया। इस डर से कि सभी वरिष्ठ एकजुट हो गये और वे उसके साथ कुछ भी कर सकते हैं।

निम्स अस्पताल के पास भारी पुलिस बल तैनात किया गया है। पहले ही अस्पताल पहुंच चुके प्रीति के परिजन व कई जनसंगठन भी न्याय के लिए आंदोलन कर रहे हैं। इसी क्रम में किसी भी अप्रिय घटना को रोकने के लिए सभी उपाय किए जा रहे हैं। दूसरी ओर उसे पोस्टमार्टम के लिए गांधी अस्पताल ले जाने की भी व्यवस्था की जा रही है। इसी क्रम में गांधी अस्पताल में भी पुलिस ने भारी सुरक्षा व्यवस्था की है। बेरिकेड्स लगा दिए गए। शवगृह के पास पुलिस भी तैनात कर दी गई है।

वहीं दूसरी ओर प्रीति के पोस्टमार्टम के बाद परिजन अंतिम संस्कार के लिए घर ले जाने की बजाय सीधे केएमसी ले जाने की योजना बना रहे हैं। परिजनों का कहना है कि जिस इलाके में उसने आत्महत्या की है, उसी इलाके में न्याय मिलने तक वह लड़ेंगे। प्रीति के पिता आरोप लगा रहे हैं कि यह प्रीति की आत्महत्या नहीं बल्कि हत्या थी। पिता ने आरोप लगााया है कि सैफ ने उसकी बेटी की हत्या की है। सैफ को कड़ी सजा दिये जाने की मांग की है। साथ ही इस मामले में लापरवाही बरतने वाले एचओडी को कड़ी से कड़ी सजा देने की भी मांग की है।

संबंधित खबर :

వైద్య విద్యార్థి ప్రీతి కన్నుమూత

హైదరాబాద్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి చనిపోయింంది. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 26న రాత్రి 9 గంటల 10 నిమిషాలకు ప్రీతి తుదిశ్వాస విడిచిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు.

శాయా శక్తులా ప్రయత్నించినా ప్రీతిని కాపాడలేకపోయామంటూ నిమ్స్ వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రీతి మరణ వార్తతో ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. స్నేహితురాలు మృతితో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు విలపిస్తున్నారు.

వరంగల్ కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని ఈ నెల 21 పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని అత్మహత్యకు యత్నించింది. అయితే.. అప్పుడే మల్టి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కాగా.. మొదటి రోజు నుంచే ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తూ వస్తున్నారు. ఆమెను బ్రతికించేందుకు వైద్య బృందం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఏ రోజుకారోజు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు. మొదట ఎంజీఎంలో వైద్యం అందించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అయితే.. నిన్నటి వరకు నొప్పికి స్పందించిన ప్రీతిలో ఈరోజు ఎలాంటి స్పందన కన్పించట్లేదని తెలిపారు. ప్రీతికి బెయిన్ డెడ్ అయినట్టు చెప్పారని ప్రీతి తండ్రి తెలిపారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం ముండ్రాయి గ్రామపంచాయతీ పరిధిలోని గిర్నితండా ప్రీతి స్వగ్రామం. ప్రీతి నవంబర్ 21న కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా డిపార్ట్‌మెంట్లో మొదటి సంవత్సరంలో జాయిన్ అయింది. మూడు నెలలుగా విధులు నిర్వహించింది. ఈ నెల 18న సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడని ప్రీతీ తల్లిదండ్రులకు చెప్పింది. తండ్రి నరేందర్ హైదరాబాద్‌లో ఏఎస్సై‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో.. తనకున్న పరిచయాలతో పోలీస్ అధికారితో ఫోన్ ద్వరా ప్రిన్సిపాల్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఈ నెల 20న ప్రీతిని వేధించిన సైఫ్‌కు కేఎంసి హెచ్‌ఓడీ మహిళా ప్రొఫెసర్లతో కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రీతి ఆత్మహత్య యత్నం చేసుకున్న రోజు నైట్ డ్యూటీలో ఉంది. తెల్లవారు జామున 3 గంటల వరకు విధులు నిర్వహించింది.

కాగా.. 21వ తేదీన ఉదయం 6: 30 గంటలకు ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న వెంటనే కాలేజీ యజమాన్యం వెంటనే ప్రీతిని ఎంజీఎం హాస్పిటల్‌కి తరలించారు. ప్రీతికి ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఎంజీఎం ఆసుపత్రిలో ఆర్ఐసీలో చికిత్స అందించారు. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెల్యూర్ అయ్యాయని గమనించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కి తరలిం చారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

మరో వైపు ప్రీతి తండ్రి తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఆమెను హత్య చేశారంటూ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసులు ఈనెల 24న వేధించిన సైఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. అనంతరం పోలీసులు 14 రోజుల రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించారు. ఈ క్రమం లో పలు విద్యార్థి సంఘాలు ప్రీతికి మద్దతుగా నిరసనలు ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు ముందు ప్రీతి తన తల్లిలో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. అందులో తనకు భయమేస్తుంది సీనియర్లంతా ఒక్కటయ్యారని తనను ఏదైనా చేస్తారేమోనని భయపడుతూ తల్లికి తన బాధ పంచుకుంది.

నిమ్స్ ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్న ప్రీతి కుటుంబ సభ్యులు, పలు ప్రజా సంఘాలు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్లు పెట్టారు. మార్చురీ దగ్గర కూడా పోలీసులు మోహరించారు.

మరోవైపు ప్రీతికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఆమెను అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా కేఎంసీకీ తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలోనే తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రీతిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి హత్యేనని ప్రీతి తండ్రి ఆరోపిస్తున్నారు. తన కూతురిని సైఫే హత్య చేశారని ఆరోపిస్తోన్న తండ్రి సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా.. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన హెచ్ఓడీని కూడా కఠినంగా శిక్షించాలంటున్నారు. (ఏజెన్సీలు)

రేవంత్ రెడ్డి సంతాపం

వైద్య విద్యార్థి ప్రీతి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. గిరిజన వైద్య విద్యార్థి ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న ప్రీతి మరణం అత్యంత బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.. ప్రీతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ప్రీతి మరణానికి అన్ని కోణాలలో విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

బండి సంజయ్ సంతాపం

ప్రీతి మరణం అత్యంత బాధాకరం. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేస్తోంది. ఇది ముమ్మాటికీ హత్యే. ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే ఈ దారుణం. మీరిచ్చే రూ.10 లక్షల సాయం ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? ప్రీతి చావుకు కారకుడైన మనిషికి ఇన్నాళ్లు వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గులేదా? ఈ దారుణ ఘటనపై ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు. గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే సీఎం స్పందించలేదా? కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది. మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుండి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ర్యాగింగ్ కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆడ పిల్లల భవిష్యత్ కు గ్యారంటీ లేదు. కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనలో సామాన్యులు బతకలేని దుస్థితి. ప్రజాస్వామ్యవాదులారా మీ మౌనం సమాజానికే అరిష్టం ఇకనైనా నోరు విప్పండి. కేసీఆర్ పాలనలో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు కళ్లముందే చస్తున్నా స్పందించకపోవడం మానవత్వానికే కళంకం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకూండా, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అసవరం మనందరిపైనా ఉంది.

నిమ్స్ వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆందోళన, ప్రీతి కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రీతి కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ వచ్చే వరకూ ప్రీతి మృతదేహాన్ని నిమ్స్ నుంచి కదిలించి లేదంటూ నినాదాలు చేస్తున్నారు. హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X