हैदराबाद : तेलंगाना में बुधवार को ग्राम पंचायत चुनाव के तीसरे फेज में कांग्रेस समर्थक उम्मीदवारों ने साफ बढ़त हासिल कर ली है। कुल 4,158 सरपंच सीटों में से कांग्रेस समर्थक उम्मीदवारों ने- भद्राद्री कोत्तागुडेम, हनुमाकोंडा, जगित्याला, जयशंकर भूपलपल्ली, महबूबाबाद, महबूबनगर, मंचेरियल, नागरकर्नूल, नलगोंडा, निजामाबाद, पेद्दापल्ली, रंगारेड्डी, संगारेड्डी, सूर्यापेट, विकाराबाद, कामारेड्डी, खम्मम और यादाद्री भुवनगिरी जिलों में सबसे ज्यादा सीटें जीती हैं।
मिली नतीजों के मुताबिक, कांग्रेस ने निर्विरोध को मिलाकर 2015 सरपंच सीटें जीतीं है। जबकि बीआरएस ने 1091, बीजेपी ने 225 और अन्य ने 464 सीटें जीतीं हैं। गौरतलब है कि तीसरे फेज में 182 मंडलों में 4,159 ग्राम पंचायतों के लिए नोटिफिकेशन जारी किया गया। 11 स्थानों पर नॉमिनेशन फाइल नहीं किए गए। 394 ग्राम पंचायतें में निर्विरोध चुने गये। बाकी 3,752 सरपंच सीटों के लिए बुधवार को वोटिंग हुई। कई जगहों पर काउंटिंग जारी है।
यह भी पढ़ें-
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం
హైదరాబాద్ : తెలంగాణలో నేడు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. మొత్తం 4,158 సర్పంచ్ స్థానాల్లో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు.
అందిన ఫలితాల ప్రకారం ఏకగ్రీవాలను కలుపుకుని కాంగ్రెస్ 2015 సర్పంచ్ స్థానాలు దక్కించుకోగా, బీఆర్ఎస్ 1091, బీజేపీ 225, ఇతరులు 464 స్థానాల్లో విజయం సాధించారు. కాగా మూడో విడతలో మొత్తం 182 మండలాల్లో 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా 11 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. అనేక చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. (ఏజెన్సీలు)
