Andhra Pradesh : तेंदुए के हमले में पूर्व महिला सरपंच की मौत, सदमे में स्थानीय लोग

हैदराबाद: आंध्र प्रदेश में लकड़ी लेने के लिए जंगल में गई महिला की तेंदुए के हमले में मौत हो गई। यह घटना आंध्र प्रदेश में प्रकाश में आई है। मिली जानकारी के अनुसार, नंद्याला के गिद्दलुरु निवासी मेहरुन्निसा, जलाऊ लकड़ी के लिए गिद्दलुर में घाट रोड पर जंगल के एक मोड़ पर गई थी। इसी पृष्ठभूमि में तेंदु ने लकड़ी काट रही मेहरुन्निसा पर हमला कर दिया। इस हमले में शेख मेहरुन्निसा की मौके पर ही मौत हो गयी।

हालांकि, मेहरुन्निसा पहले सरपंच के पद पर कार्यरत थीं। महिला की मौत से सभी स्थानीय लोग सदमे में हैं। घटना पर स्थानीय लोगों ने तुरंत प्रतिक्रिया दी। उन्होंने बताया कि वन विभाग के अधिकारियों को सूचित किया कि पिछले कुछ दिनों से एक तेंदुआ इलाके में घूम रहा है। (एजेंसियां)

यह भी पढ़ें-

చిరుత దాడిలో మాజీ హహిళ సర్పంచ్ మృతి

హైదరాబాద్ : కట్టెల కోసం వెళ్లిన మహిళ చిరుత దాడిలో మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నంద్యాలలోని గిద్దలూరుకి చెందిన మెహరున్నీసా అనే మహిళ కట్టెల కోసం గిద్దలూరులోని ఘాట్ రోడ్డులో ఉన్న అడవిలోని వంక వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కట్టెలు సెకరిస్తున్న మెహరున్నీసా పై చిరుత దాడి చేసింది. కాగా ఈ ఘటనలో షేక్ మెహరున్నీసా మరిణించారు.

కాగా మెహరున్నీసా గతంలో సర్పంచ్ గా పనిచేశారు. మహిళ మృతితో స్థానికులంతా ఓక్కసారిగా బయభ్రాంతులకు గురైయ్యారు. వెంటనే ఈ ఘటనపై స్పంధించిన స్థానికులు, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X